మన్యం-జిల్లా

  • Home
  • భూములు ఆక్రమణలకు గురికాకుండా చూడాలి

మన్యం-జిల్లా

భూములు ఆక్రమణలకు గురికాకుండా చూడాలి

Jan 29,2024 | 21:07

ప్రజాశక్తి – పాలకొండ : జగనన్న కాలనీ సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలంతో పాటు ఎటువంటి ప్లాట్‌ నెంబర్లు కేటాయించకుండా ఉన్న స్థలం ఆక్రమాలకు గురికాకుండా…

వైద్యపరీక్షలు తప్పనిసరి

Jan 29,2024 | 21:06

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : జ్వరాలతో బాధపడే రోగులకు వైద్యపరీక్షలు తప్పనిసరిగా చేయాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ టి.జగన్మోహనరావు వైద్య సిబ్బందికి సూచించారు. మండలంలోని డోకిశీల ప్రాథమిక…

చట్టాలపై అవగాహన ఉండాలి : సిఐడి డిఎస్‌పి

Jan 29,2024 | 21:05

ప్రజాశక్తి – కొమరాడ : గిరిజనులకు చట్టాలపై అవగాహన ఉండాలని సిఐడి డిఎస్‌పి డి.లక్ష్మణరావు అన్నారు. సోమవారం స్థానిక వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన గిరిజన హక్కులు,…

టిడిపి అధికారానికి వస్తే తాగు, సాగునీరు

Jan 29,2024 | 21:04

ప్రజాశక్తి – కొమరాడ : రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పార్వతీపురం మున్సిపాలిటీకి తాగునీరు, నియోజకవర్గానికి సాగునీరు అందించడమే ప్రధాన ధ్యేయమని పార్వతీపురం నియోజకవర్గం…

బాబు మోసగాడు, పవన్‌ వేషగాడు

Jan 29,2024 | 20:59

సాలూరు: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడని, ఆయన పార్ట్‌నర్‌ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వేషగాడని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. సోమవారం స్థానిక…

గిరిజనులకు పోడు పట్టాలివ్వాలి: సిపిఎం

Jan 29,2024 | 20:57

పార్వతీపురంరూరల్‌ : సర్వే చేసిన గిరిజనులకు పోడు పట్టాలివ్వాలని, పట్టాలివ్వకుండా తిప్పుతున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు డిమాండ్‌ చేశారు.…

గిరిజన విద్యారంగ సమస్యలపై ఐటిడిఎ వద్ద ధర్నా

Jan 29,2024 | 20:54

సీతంపేట : గిరిజన విద్యారంగంలోని ఉపాధ్యాయుల, భాషావాలంటీర్ల సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం స్థానిక ఐటిడిఎ వద్ద యుటిఎఫ్‌, ఎపి ఆదివాసీ గిరిజనసంఘం, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన సోమవారం…

ఒప్పంద జిఒలను విడుదల చేయాలి

Jan 29,2024 | 20:52

పార్వతీపురంటౌన్‌ : మున్సిపల్‌ కార్మికుల సమ్మెలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్న జీవోలను వెంటనే విడుదల చేయాలని స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ఆర్‌ఒ రూబేనుకు సిఐటియు జిల్లా…

ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

Jan 29,2024 | 20:51

పార్వతీపురంరూరల్‌ : మార్చిలో జరగనున్న ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు తెలిపారు. పరీక్షల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో…