మన్యం-జిల్లా

  • Home
  • ఇంకా ఎన్నాళ్లు గిరిజనులు పోరాడాలి

మన్యం-జిల్లా

ఇంకా ఎన్నాళ్లు గిరిజనులు పోరాడాలి

Feb 26,2024 | 21:09

ప్రజాశక్తి – సాలూరురూరల్‌ : పోడు, అన్‌సర్వేర్డ్‌ భూములను సాగు చేసుకుకంటున్న గిరిజనులకు నేటికీ సాగు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని, పట్టాల కోసం వారు…

రైతు, కార్మికసంఘాలు ధర్నా

Feb 26,2024 | 21:03

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : దేశంలో కార్మిక, కర్షకుల ప్రయోజనాలకు భంగం కలిగించే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ)తో ప్రభుత్వాలు చేసుకుంటున్న ఒప్పందాలను తీవ్రంగా వ్యతిరేకించాలని సంయుక్త…

గోతిలో దిగిపోయిన ఆర్‌టిసి బస్సు

Feb 25,2024 | 21:43

ప్రజాశక్తి – కొమరాడ : అంతర్‌ రాష్ట్ర రహదారిపై ఏర్పడిన భారీ గోతుల్లో ఆర్‌టిసి బస్సు దిగిపోయింది. ఆదివారం పార్వతీపురం నుంచి కొమరాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు…

టిడిపిలో భారీ చేరికలు

Feb 25,2024 | 21:41

ప్రజాశక్తి – బలిజిపేట: మండలంలోని బర్లిలో ఆదివారం వైసిపి నుండి టిడిపిలోకి పెద్దసంఖ్యలో చేరికలు జరిగాయి. గ్రామానికి చెందిన ఎగిరెడ్డి నారాయణ రావు (నాని) అధ్యక్షతన ఆ…

కుడ్డపల్లి.. అభివృద్ధి లోగిలి

Feb 25,2024 | 21:39

కుడ్డపల్లి… సీతంపేట ఏజెన్సీలో ఓ పంచాయతీ. 15 గ్రామాలకు కేంద్రంగా ఉన్న మారుమూల గిరిజన పంచాయతీ ఇది. అయితేనేం, అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తోంది. గిరిజనాభివృద్ధిలో సచివాలయ…

రాలిన విద్యా కుసుమం

Feb 25,2024 | 21:32

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : మన్యం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదో ఒక కారణంతో ఒకరి తర్వాత ఒకరు…

రాజన్నదొర నోట ఎమ్‌పి మాట

Feb 25,2024 | 21:31

ప్రజాశక్తి – సాలూరు : డిప్యూటీ సిఎం రాజన్నదొర నోటి వెంట మళ్లీ ఎంపీ సీటు మాట తెరపైకి రావడం పార్టీ శ్రేణుల్లో సరికొత్త చర్చకు తెరలేపింది.…

డ్రైవర్లకు అందని జీతాలు

Feb 25,2024 | 21:28

ప్రజాశక్తి – సాలూరు: అసలే అరకొర జీతం, తుమ్మితే ఊడిపోయే ఉద్యోగం, బస్సు ఎక్కితే దిగే వరకూ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. రోజుకు వెయ్యి చొప్పున…

పల్లె పొమ్మంటుంది.. పట్టణం రమ్మంటోంది.

Feb 25,2024 | 21:27

జిల్లాలో వలసలు ఆగడం లేదు. ఈ ఏడాది వర్షాలు సక్రమంగా కురవలేదు. పంటలు ఎండిపోవడంతో గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి తోడు చింతపంట పూర్తిగా పోయింది.…