మేడే స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
గుమ్మలక్ష్మీపురం: మే డే స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కాపాడుకొని శ్రామిక దోపిడీ ప్రభుత్వాలను ఓడించే దిశగా కార్మికులంతా ఐక్యం కావాలని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన…
గుమ్మలక్ష్మీపురం: మే డే స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కాపాడుకొని శ్రామిక దోపిడీ ప్రభుత్వాలను ఓడించే దిశగా కార్మికులంతా ఐక్యం కావాలని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన…
ప్రజాశక్తి-బొబ్బిలి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన అన్నారు. పట్టణంలోని 17వ వార్డులో బుధవారం వారు ఎన్నికల…
ప్రజాశక్తి – సాలూరు : భూహక్కు చట్టంపై టిడిపి సోషల్ మీడియా తప్పుడు ప్రచారంపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు పెట్టాలని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర డిమాండ్…
ప్రజాశక్తి-గుర్ల : చంద్ర బాబునాయుడు మోసపూరిత మేనిఫెస్టోను ప్రజలు నమ్మరని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం మన్యపురిపేట, దమరసింగి, కెల్ల తదితర గ్రామాల్లో…
ప్రజాశక్తి-విజయనగరంకోట : సెటిల్మెంట్లు, భూ కబ్జాలు చేసేవారిని ఇంటికి పంపించాలని టిడిపి అభ్యర్థి పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. బుధవారం దాసన్నపేట, కుమ్మరి వీధి, యాతవీధి, నాగవంశం…
ప్రజాశక్తి-విజయనగరంకోట : రెండో ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు ఇవిఎంలను కేటాయించారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు హనీష్ చాబ్రా, తలాత్ పర్వేజ్ ఇక్బాల్ రోహెల్లా, సీతారామ్…
ప్రజాశక్తి-సాలూరు: సాలూరు నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. అయినప్పటికీ టిడిపి అభ్యర్థి సంధ్యారాణి, వైసిపి అభ్యర్థి రాజన్నదొర మధ్యనే ప్రధాన పోటీ కనిపిస్తోంది. ఇద్ధరూ పాతకాపులే.…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారనుంది. ఎన్నికల బరిలో 15 మంది బరిలో నిలిచారు. అయినప్పటికీ మే 13 తేదిన జరగనున్న…
ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతుండడంతో జిల్లాను ప్రభావితం చేసే, వ్యవసాయం, సాగునీటిరంగాలను తామే ఉద్దరించామంటూ టిడిపి, వైసిపి నేతలు ఎవరికివారే గొప్పలు చెప్పుకుంటున్నారు. వాస్తవాలను గమనిస్తే ఈ…