మన్యం-జిల్లా

  • Home
  • మేడే స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

మన్యం-జిల్లా

మేడే స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

May 1,2024 | 21:52

గుమ్మలక్ష్మీపురం:  మే డే స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కాపాడుకొని శ్రామిక దోపిడీ ప్రభుత్వాలను ఓడించే దిశగా కార్మికులంతా ఐక్యం కావాలని అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన…

వైసిపి పూర్తిగా విఫలం

May 1,2024 | 21:47

ప్రజాశక్తి-బొబ్బిలి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన అన్నారు. పట్టణంలోని 17వ వార్డులో బుధవారం వారు ఎన్నికల…

మోడీని ఎందుకు ప్రశ్నించరు? : రాజన్నదొర

May 1,2024 | 21:47

 ప్రజాశక్తి – సాలూరు : భూహక్కు చట్టంపై టిడిపి సోషల్‌ మీడియా తప్పుడు ప్రచారంపై ఎన్నికల సంఘం క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర డిమాండ్‌…

మోసపూరిత మేనిఫెస్టోను నమ్మొద్దు : బొత్స

May 1,2024 | 21:46

 ప్రజాశక్తి-గుర్ల : చంద్ర బాబునాయుడు మోసపూరిత మేనిఫెస్టోను ప్రజలు నమ్మరని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం మన్యపురిపేట, దమరసింగి, కెల్ల తదితర గ్రామాల్లో…

కబ్జా దారులను ఇంటికి పంపాలి

May 1,2024 | 21:45

 ప్రజాశక్తి-విజయనగరంకోట :  సెటిల్‌మెంట్లు, భూ కబ్జాలు చేసేవారిని ఇంటికి పంపించాలని టిడిపి అభ్యర్థి పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. బుధవారం దాసన్నపేట, కుమ్మరి వీధి, యాతవీధి, నాగవంశం…

ర్యాండమైజేషన్‌ ద్వారా ఇవిఎంల కేటాయింపు

May 1,2024 | 21:43

ప్రజాశక్తి-విజయనగరంకోట :  రెండో ర్యాండమైజేషన్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రాలకు ఇవిఎంలను కేటాయించారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు హనీష్‌ చాబ్రా, తలాత్‌ పర్వేజ్‌ ఇక్బాల్‌ రోహెల్లా, సీతారామ్‌…

సాలూరు పీఠంఎవరికి దక్కేనో?

May 1,2024 | 21:43

ప్రజాశక్తి-సాలూరు: సాలూరు నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. అయినప్పటికీ టిడిపి అభ్యర్థి సంధ్యారాణి, వైసిపి అభ్యర్థి రాజన్నదొర మధ్యనే ప్రధాన పోటీ కనిపిస్తోంది. ఇద్ధరూ పాతకాపులే.…

విజయనగరంలో రసవత్తర పోరు

May 1,2024 | 21:41

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారనుంది. ఎన్నికల బరిలో 15 మంది బరిలో నిలిచారు. అయినప్పటికీ మే 13 తేదిన జరగనున్న…

తోటపల్లి, రామతీర్థసాగర్‌పైనిర్లక్ష ్యం

May 1,2024 | 21:34

ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గరపడుతుండడంతో జిల్లాను ప్రభావితం చేసే, వ్యవసాయం, సాగునీటిరంగాలను తామే ఉద్దరించామంటూ టిడిపి, వైసిపి నేతలు ఎవరికివారే గొప్పలు చెప్పుకుంటున్నారు. వాస్తవాలను గమనిస్తే ఈ…