మన్యం-జిల్లా

  • Home
  • సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి

మన్యం-జిల్లా

సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి

Feb 29,2024 | 21:38

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎపి భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ…

ఇరిగేషన్‌ భూమిపై కన్ను

Feb 29,2024 | 21:36

ప్రజాశక్తి – గరుగుబిల్లి : మండలంలోని ఖడ్గవలస, ఎర్రగుడి జంక్షన్‌ వద్ద ఆక్రమణలు జరిగే శాశ్వత నిర్మాణాలు చేపట్టిన విషయం అధికారులకు తెలిసిన విషయమే. అయితే ఈ…

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

Feb 29,2024 | 21:35

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : ఇంటర్‌ పరీక్షలు మార్చి 1 తేదీ శుక్రవారం నుంచి జరుగనున్నాయి. ఇప్పటికే ఇంటర్‌ బోర్డు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా…

వారం రోజుల్లోగా పనులు పూర్తి చేయాలి

Feb 29,2024 | 21:26

ప్రజాశక్తి – పాచిపెంట : మండలంలోని కేసలి పోలింగ్‌ కేంద్రాన్ని గురువారం ఇన్‌ఛార్జి జాయింట్‌ కలెక్టర్‌ జెసి విష్ణు చరణ్‌ పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రం మరమ్మతు పనులను…

హాస్టల్‌ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

Feb 29,2024 | 21:26

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : మండలంలోని రావికోన గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతిగృహా(హాస్టల్‌)న్ని జిల్లా మలేరియా అధికారి(డిఎంఒ) డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు గురువారం సందర్శించారు. విద్యార్థుల సిక్‌ రిజిష్టర్‌ను…

గ్రామీణులకు చేరువలో ప్రభుత్వ సేవలు

Feb 29,2024 | 21:25

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారా పంచాయతీలలో లక్షలాది రూపాయలు విలువగల ఆధునిక భవనాలు ఏర్పాటుతో పాటుగా గ్రామీణులకు ప్రభుత్వ సేవలు…

గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

Feb 29,2024 | 21:28

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : మండలంలోని కేదారిపురం పంచాయతీలో గురువారం శంఖారావం సూపర్‌ సిక్స్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కురుపాం నియోజకవర్గ టిడిపి, జనసేన ఉమ్మడి…

టిడిపిని నమ్మితే నట్టేట మునిగిపోతారు : రాజన్నదొర

Feb 29,2024 | 21:22

ప్రజాశక్తి- సాలూరు:  టిడిపి, జనసేన నాయకుల మాటలు నమ్మితే నట్టేట మునిగిపోతారని డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు. గురువారం మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో మండలంలోని పేదలు సాగు…

టిడిపితోనే మహిళలకు ఆర్థిక స్వావలంబన

Feb 28,2024 | 21:56

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : తెలుగుదేశం పాలనలోనే రాష్ట్రంలో మహిళలకు ఆర్థిక స్వావలంబన, సాధికారత గుర్తింపు లభించిందని టిడిపి అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్‌ అన్నారు. మండలంలోని నర్సిపురంలో…