మన్యం-జిల్లా

  • Home
  • బాధిత కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శ

మన్యం-జిల్లా

బాధిత కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శ

Jan 4,2024 | 21:51

ప్రజాశక్తి – భామిని: టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును టీవీలో చూసి తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురై అక్టోబర్‌ 22న చనిపోయిన భామిని మండలం…

హామీలు అమలయ్యే వరకూ పోరాటం

Jan 4,2024 | 21:49

ప్రజాశక్తి – పాచిపెంట: అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలివ్వాలని, సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అంత…

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతోత్సవాలు

Jan 3,2024 | 21:47

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ : మాతా సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా బుధవారం స్థానిక ఎల్‌ఐసి కార్యాలయంలో ఉద్యోగులు ఘనంగా నివాళ్లు అర్పించారు. అనంతరం ఆఫీసు…

సమ్మెకు సహకరించండి

Jan 3,2024 | 21:43

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌: తమ న్యాయమైన కోర్కెల సాధనకై సమ్మె చేస్తున్నామని సమ్మెకు ప్రజలు మద్దతు తెలపాలని మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజనీరింగ్‌, వాటర్‌ సెక్షన్‌ కార్మికులు…

మోకాళ్ల నిల్చొని ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల నిరసన

Jan 3,2024 | 21:10

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : సమాన పనికి సమాన వేతనం తదితర డిమాండ్లతో ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు…

యుటిఎఫ్‌ పోరుబాట ర్యాలీ, 12 గంటల ధర్నా

Jan 3,2024 | 21:07

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ : ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిల కోసం యుటిఎఫ్‌ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పట్టణంలో…

అవ్వాతాతలకు అండగా ప్రభుత్వం

Jan 3,2024 | 21:05

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : రాష్ట్ర ప్రభుత్వం అవ్వాతాతలకు అండగా ఉంటూ, వైఎస్‌ఆర్‌ పింఛను కానుకగా రూ.3 వేలకు పెంచినట్టు ఉప ముఖ్యమంత్రి పి.రాజన్నదొర తెలిపారు. పెంచిన…

గర్జించిన అంగన్‌వాడీలు

Jan 3,2024 | 21:02

సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తాత్సారం చేయడంతో అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 23 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వారంతా భగ్గుమన్నారు. బుధవారం…

గిరిశిఖర గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి

Jan 2,2024 | 22:07

కురుపాం: మండలంలోని గిరి శిఖర గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజన సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శిలు బి.వాసుదేవరావు, బి.అనిల్‌ ప్రభుత్వాన్ని కోరారు. మండలంలోని వలసబల్లేరు సచివాలయం…