మన్యం-జిల్లా

  • Home
  • చదువులు- కొత్త దారులపై చర్చా వేదిక

మన్యం-జిల్లా

చదువులు- కొత్త దారులపై చర్చా వేదిక

May 24,2024 | 21:14

ప్రజాశక్తి పార్వతీపురంరూరల్‌ : పట్టణంలోని జట్టు ఆశ్రమంలో శుక్రవారం ప్రముఖ మానవతా వాది, జనవిజ్ఞాన వేదిక నాయకులు సిఎ ప్రసాదరావు అధ్యక్షతన చదువులు కొత్తదారులు అన్న అంశంపై…

లెక్కింపు కేంద్రంలో పటిష్ట భద్రత

May 24,2024 | 21:11

ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్‌:  అరకు పార్లమెంటరీ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్‌, ఎన్నికల అధికారి…

ఎందుకింత నిర్లక్ష్యం..?

May 24,2024 | 21:09

ప్రజాశక్తి – సీతంపేట: ఏజెన్సీలోని పలు గ్రామాలకు రహదారులు లేకపోవడంతో గిరిజనులకు నేటికీ డోలీమోతలు తప్పడం లేదు. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ముందు రహదారి ఉంటేనే…

130 లీటర్ల మద్యం స్వాధీనం

May 24,2024 | 15:10

ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్ : పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు శుక్రవారం నాడు పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్లో గల 16 ఎక్సైజ్…

వ్యాధులు ప్రబలకుండా చర్యలు : డిఎంహెచ్‌ఒ

May 23,2024 | 21:37

 ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్‌ఒ కె.విజయపార్వతి వైద్య సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని తాడికొండ…

నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తే చర్యలు

May 23,2024 | 21:37

ప్రజాశక్తి-పాచిపెంట: నిషేధిత పత్తి విత్తనాలు విక్రయించినా, సాగుచేసినా చర్యలు తప్పవని ఎఒ కె.తిరుపతిరావు హెచ్చరించారు. మండలంలోని రాయిగుడ్డివలస పరిధిలోని భీమందొరవలసలో రైతులకు నిషేధిత పత్తి విత్తనాలపై అవగాహన…

ప్లాస్టిక్‌ నిషేధం ఉందా..?

May 23,2024 | 21:35

ప్రజాశక్తి-పాలకొండ : పట్టణంలో ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నా కూడా ఉత్పత్తి, వినియోగం మాత్రం ఆగడం లేదు. నగర పంచాయతీ అధికారులు, ఉద్యోగులు ప్లాస్టిక్‌ వినియోగంపై చర్యలు తీసుకోవడంలో…

గణితావధాని నారాయణమూర్తి మృతి

May 23,2024 | 21:35

ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్‌ : పట్టణంలో వివేకానంద కాలనీకి చెందిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, గణితావధాని నేరెళ్ల నారాయణమూర్తి బుధవారం రాత్రి మృతిచెందారు. గత కొంతకాలంగా ఆయన…

గిరిజన నేస్తం విప్పపువ్వు

May 23,2024 | 21:33

గిరిజనుల మొహాలు పువ్వుల్లా వికసించే కాలమిది. గుమ్మలక్ష్మీపురం మన్యంలో ఏ గిరిజన గూడేనికి వెళ్లినా విప్పపూల పరిమళం వెదజల్లుతోంది. అందమైన ప్రకృతి ఒడిలో ఉదయంపూట నడుస్తూ ఉంటే…