మన్యం-జిల్లా

  • Home
  • గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలపై నిరసన

మన్యం-జిల్లా

గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలపై నిరసన

Dec 16,2023 | 21:35

 ప్రజాశక్తి- కలెక్టరేట్‌    :  ఐటిడిఎ అధికారుల వైఖరి, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలపై యుటిఎఫ్‌ జిల్లా శాఖ పక్షాన శనివారం స్థానిక ఐటిడిఎ వద్ద ఉపాధ్యాయులు…

తల్లిదండ్రుల పర్యవేక్షణ పిల్లల విజయానికి సోపానం

Dec 16,2023 | 21:07

 ప్రజాశక్తి – పాచిపెంట :  తల్లిదండ్రుల పర్యవేక్షణ పిల్లల విజయానికి సోపానమని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రత్యేక అధికారిగా…

ధర్నాకు వెళ్లారనిఆశా వర్కర్లపై వైద్యాధికారుల ఆగ్రహం

Dec 16,2023 | 21:06

 ప్రజాశక్తి – బలిజిపేట  :  స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఆశా వర్కర్లపై వైద్యాధికారి, సీనియర్‌ అసిస్టెంట్‌, హెచ్‌విలు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు.…

జనవరి 23న పోలమాంబ జాతర

Dec 16,2023 | 20:59

 ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌  :  శంబర పొలమాంబ జాతర మహౌత్సవాలు రాష్ట్ర ఉత్సవంగా వచ్చే జనవరి 22,23,24 తేదీల్లో నిర్వహిస్తున్న ట్టు ఆర్‌డిఒ కె.హేమలత తెలిపారు. మక్కువ…

సంక్రాంతి లోగా ధాన్యం సేకరణ పూర్తి : కలెక్టర్‌

Dec 16,2023 | 20:57

 ప్రజాశక్తి – గరుగుబిల్లి  :  జిల్లాలో ధాన్యం సేకరణ సంక్రాంతి నాటికి పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, అనివార్య కారణాల వల్ల జాప్యం జరిగితే జనవరి…

సమ్మె మరింత ఉధృతం

Dec 16,2023 | 20:56

ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్‌  :  బలవంతంగా కేంద్రాలను తెరచి, అంగన్వాడీ కేంద్రాలను నడపడితే, తదనంతరం పరిణామాలకు బాధ్యత ఎవరు వహిస్తారని అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ పార్వతీపురం ప్రాజెక్టు నాయకులు…

నెల విడిచి సాము

Dec 16,2023 | 20:29

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :  బలవంతుని నాకేమని నిగ్రహించి పలుకుటమేల… బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ… అన్నాడు ఓ పద్యకవి. అచ్చంగా…

“తెలుగు కవులకు వందనాలు “కవితావిష్కరణ

Dec 16,2023 | 12:26

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : డా.కత్తిమండ ప్రతాప్ నేత్రుత్వంలో అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో కన్వీనర్ కొల్లి రామావతి సారద్యంలో 16,17 రెండు రోజుల పాటూ…

సైన్స్‌పై మరింత అవగాహన పెంపొందించుకోవాలి

Dec 15,2023 | 21:29

 ప్రజాశక్తి – కొమరాడ  :  విద్యార్థులు సైన్స్‌పై నిరంత అవగాహన పెంపొందించుకోవాలని ఎంఇఒ జామి నారాయణస్వామి అన్నారు. శుక్రవారం స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర గురుకుల…