మన్యం-జిల్లా

మన్యం-జిల్లా

Mar 16,2024 | 21:58

నేటి నుంచి కనకమహాలక్ష్మి అమ్మవారి జాతరప్రజాశక్తి-చీపురుపల్లి ఉత్తరాంధ్ర జిల్లాల కల్పవల్లి కనకమహలక్ష్మి అమ్మవారి జాతరకు సర్వం సిధ్దం అయ్యింది. ఈనెల 17, 18, 19 తేదీలలో అమ్మవారి…

వైసిపిలో సిట్టింగ్‌లకే సీట్లు

Mar 16,2024 | 21:57

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :  మే 13న జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో వైసిపి తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధిష్టానం…

మోగిన ఎన్నికల నగారా

Mar 16,2024 | 21:55

ప్రజాశక్తి – పార్వతీపురం :  సార్వత్రిక ఎన్నికల నగరా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం పార్లమెంట్‌, శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన నేపథ్యంలో తక్షణమే…

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

Mar 15,2024 | 21:30

ప్రజాశక్తి – కొమరాడ :  పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని జెడ్‌పిటిసి సభ్యులు ద్వారపురెడ్డి లక్ష్మి, ఐసిడిఎస్‌ పిడి రాణి అన్నారు. పోషకాహార పక్షోత్సవాల్లో భాగంగా మండలంలోని…

90శాతం హామీలు అమలు : ఎమ్మెల్యే

Mar 15,2024 | 21:28

 ప్రజాశక్తి – కురుపాం : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుని 99 శాతం హామీలు పూర్తి చేశారని ఎమ్మెల్యే పాముల పుష్ప…

పలుచోట్ల నూతన భవనాలు ప్రారంభం

Mar 15,2024 | 21:06

 ప్రజాశక్తి – సీతంపేట : మండలంలోని మండ, దేవనాపురం, పెదరామ గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్‌ సెంటర్లను స్థానిక ఎమ్మెల్యే వి.కళావతి శుక్రవారం ప్రారంభించారు.…

అవగాహనతో వినియోగదారుల విజయం

Mar 15,2024 | 21:04

 ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : వినియోగదారుల చట్టంపై అవగాహనతో వారికి విజయం లభిస్తుందని జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్‌.శివప్రసాద్‌ అన్నారు. స్థానిక లయిన్స్‌ ఇంగ్లీష్‌ మీడియం…

29 బిఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లు ఏర్పాటు

Mar 15,2024 | 21:02

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ :  జిల్లాలో 29 బిఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని బిఎస్‌ఎన్‌ఎల్‌ జనరల్‌ మేనేజర్‌ (శ్రీకాకుళం) జి.ఆడమ్‌ అన్నారు. శుక్రవారం స్థానిక…

గ్యాస్‌, పెట్రోల్‌ అమ్మకాలు పెంచండి : జిసిసి డిఎం

Mar 15,2024 | 21:01

 ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : స్థానిక గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న గ్యాస్‌ గోదాము, పెట్రోల్‌ బంక్‌ల్లో సిబ్బంది సమయపాలన పాటించి అమ్మకాలు పెంచాలని, ప్రజలతో…