చెక్ డాములు నిర్మించి సాగు నీరందించాలి
ప్రజాశక్తి – కురుపాం : గిరిజన ప్రాంతాల్లో చెక్ డాములు నిర్మించి గిరిజన రైతులకు సాగునీరందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.…
ప్రజాశక్తి – కురుపాం : గిరిజన ప్రాంతాల్లో చెక్ డాములు నిర్మించి గిరిజన రైతులకు సాగునీరందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.…
ప్రజాశక్తి – కురుపాం : మన్యంపై చలి పులి పంజా విసురుతోంది. ఉదయం 8గంటలు దాటినా ప్రజలు బయటకు రావడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. పొగమంచు పూర్తిగా కమ్ముతోంది.…
ప్రజాశక్తి-వీరఘట్టం : వీ రఘట్టం ప్రధాన రహదారి పనులు పూర్తి చేయాలని శనివారం టిడిపి, జనసేన ఆధ్వర్యంలో రోడ్డుపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి నియోజకవర్గ…
ప్రజాశక్తి-పార్వతీపురంటౌన్ : ఈ నెల 26 నుంచి మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ తెలిపారు. శనివారం మున్సిపల్ కార్యాలయం…
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : మాటతప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలను మరిచిపోయి అంగన్వాడీలో చెవిలో పూలు పెట్టారని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి వై.మన్మథరావు,…
ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్ : విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సమగ్ర శిక్ష కాంట్రాక్టు,…
ప్రజాశక్తి-కలెక్టరేట్ : ఈ ఏడాది ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొత్తం గందరగోళంగా తయారైంది. జిల్లాలో సుమారు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశాలు…
ప్రజాశక్తి – గరుగుబిల్లి : బియ్యం మిల్లులకు సరఫరా చేసిన ధాన్యం ట్రక్ షీట్లను వెంటనే క్లియర్ చేయాలని ఆర్డిఒ కె.హేమలత తెలిపారు. మండలంలోని బూరద వెంకటా…
ప్రజాశక్తి – సీతానగరం : మండలంలోని మరిపివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…