మన్యం-జిల్లా

  • Home
  • బాబుతోనే ప్రజల భవిష్యత్తుకు భరోసా

మన్యం-జిల్లా

బాబుతోనే ప్రజల భవిష్యత్తుకు భరోసా

Dec 2,2023 | 21:15

ప్రజాశక్తి – కురుపాం : చంద్రబాబుతోనే ప్రజల భవిష్యత్తుకు భరోసా ఉంటుందని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి టి.జగదీశ్వరి అన్నారు. మండలంలోని గుజ్జువాయి గ్రామపంచాయతీ పరిధిలో గల మంటికొండ,…

ప్రకటనలకే పరిమితం

Dec 2,2023 | 21:14

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ :  జిల్లా 185 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు అధికారులు ప్రకటించినప్పటికీ వాస్తవానికి రైతుల నుంచి ఒక్క ధాన్యం బస్తా కదలని పరిస్ధితి మండలంతో పాటు…

ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలి : పిఒ

Dec 2,2023 | 21:13

ప్రజాశక్తి – పాలకొండ : ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అన్నారు. శనివారం పాలకొండలో…

9 నుంచి రైల్వే పుణ్యక్షేత్ర యాత్ర

Dec 2,2023 | 21:04

పార్వతీపురంటౌన్‌ : ఇండియన్‌ రైల్వే భారత్‌ గౌరవ్‌ కార్యక్రమంలో భాగంగా ఈనెల 9 నుంచి 17వరకు ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ చేపట్టే పుణ్యక్షేత్ర…

క్రీడా నైపుణ్యం వెలికి తీయడమే ప్రభుత్వ ధ్యేయం

Dec 2,2023 | 21:02

 సాలూరు : యువతలో దాగివున్న క్రీడా నైపుణ్యాలు వెలికి తీయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. శనివారం…

తుపాను పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తం

Dec 2,2023 | 21:01

పార్వతీపురం : మిచాంగ్‌ తుపాను పట్ల జిల్లా యంత్రాంగంగాన్ని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ను అప్రమత్తం చేశారు. అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఎఎన్‌ఎం,…

ప్రతి గింజను కొనుగోలు చేస్తాం

Dec 2,2023 | 20:56

సీతానగరం: రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నారు. మండలంలోని సూరంపేట రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు ధాన్యం కొనుగోలు…

మిచాంగ్‌ ముప్ప

Dec 2,2023 | 20:54

 కురుపాం :బంగాళాఖాతంలో ఏర్పడ్డ మించాంగ్‌ తుపాను వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నట్లు ప్రసారమాధ్యమాల్లో అధికారులు ప్రకటించిన నేపథ్యంలో రైతన్న గుండెల్లో గుబులు మొదలైంది. మండలంలో కోత దశలో…

ఇదేమి సామాజిక న్యాయం?

Dec 2,2023 | 19:54

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :  సామాజిక సాధికార యాత్ర పేరిట ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు ఒకింత అసౌకర్యాన్ని కలిగించాయి. చాలా మంది తీవ్ర అసహనాన్ని…