మన్యం-జిల్లా

  • Home
  • 9 నుంచి రైల్వే పుణ్యక్షేత్ర యాత్ర

మన్యం-జిల్లా

9 నుంచి రైల్వే పుణ్యక్షేత్ర యాత్ర

Dec 2,2023 | 21:04

పార్వతీపురంటౌన్‌ : ఇండియన్‌ రైల్వే భారత్‌ గౌరవ్‌ కార్యక్రమంలో భాగంగా ఈనెల 9 నుంచి 17వరకు ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ చేపట్టే పుణ్యక్షేత్ర…

క్రీడా నైపుణ్యం వెలికి తీయడమే ప్రభుత్వ ధ్యేయం

Dec 2,2023 | 21:02

 సాలూరు : యువతలో దాగివున్న క్రీడా నైపుణ్యాలు వెలికి తీయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. శనివారం…

తుపాను పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తం

Dec 2,2023 | 21:01

పార్వతీపురం : మిచాంగ్‌ తుపాను పట్ల జిల్లా యంత్రాంగంగాన్ని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ను అప్రమత్తం చేశారు. అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఎఎన్‌ఎం,…

ప్రతి గింజను కొనుగోలు చేస్తాం

Dec 2,2023 | 20:56

సీతానగరం: రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నారు. మండలంలోని సూరంపేట రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు ధాన్యం కొనుగోలు…

మిచాంగ్‌ ముప్ప

Dec 2,2023 | 20:54

 కురుపాం :బంగాళాఖాతంలో ఏర్పడ్డ మించాంగ్‌ తుపాను వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నట్లు ప్రసారమాధ్యమాల్లో అధికారులు ప్రకటించిన నేపథ్యంలో రైతన్న గుండెల్లో గుబులు మొదలైంది. మండలంలో కోత దశలో…

ఇదేమి సామాజిక న్యాయం?

Dec 2,2023 | 19:54

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :  సామాజిక సాధికార యాత్ర పేరిట ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు ఒకింత అసౌకర్యాన్ని కలిగించాయి. చాలా మంది తీవ్ర అసహనాన్ని…

ఆడుదాం ఆంధ్ర లోగో ఆవిష్కరణ

Dec 1,2023 | 21:52

సీతంపేట : ఆడుదాం ఆంధ్ర లోగోను ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర పేరుతో ఈనెల 15 నుంచి…

లారీ ఢకొీని యువకుడు మృతి

Dec 1,2023 | 21:48

 ప్రజాశక్తి – సాలూరు :   పట్టణంలోని జాతీయ రహదారిపై ముత్యాలమ్మ గుడి ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర…

రైతు పక్షపాత ప్రభుత్వం

Dec 1,2023 | 21:47

ప్రజాశక్తి – బలిజిపేట  :  తమ ప్రభుత్వం రైతు పక్షపాతని, వీరిని అన్ని విధాలా ఆదుకొని వారి అభివృద్ధికి కృషి చేస్తుందని పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు…