9 నుంచి రైల్వే పుణ్యక్షేత్ర యాత్ర
పార్వతీపురంటౌన్ : ఇండియన్ రైల్వే భారత్ గౌరవ్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 9 నుంచి 17వరకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ చేపట్టే పుణ్యక్షేత్ర…
పార్వతీపురంటౌన్ : ఇండియన్ రైల్వే భారత్ గౌరవ్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 9 నుంచి 17వరకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ చేపట్టే పుణ్యక్షేత్ర…
సాలూరు : యువతలో దాగివున్న క్రీడా నైపుణ్యాలు వెలికి తీయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. శనివారం…
పార్వతీపురం : మిచాంగ్ తుపాను పట్ల జిల్లా యంత్రాంగంగాన్ని కలెక్టర్ నిశాంత్ కుమార్ను అప్రమత్తం చేశారు. అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఎఎన్ఎం,…
సీతానగరం: రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్ నిశాంత్కుమార్ అన్నారు. మండలంలోని సూరంపేట రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు ధాన్యం కొనుగోలు…
కురుపాం :బంగాళాఖాతంలో ఏర్పడ్డ మించాంగ్ తుపాను వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నట్లు ప్రసారమాధ్యమాల్లో అధికారులు ప్రకటించిన నేపథ్యంలో రైతన్న గుండెల్లో గుబులు మొదలైంది. మండలంలో కోత దశలో…
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : సామాజిక సాధికార యాత్ర పేరిట ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు ఒకింత అసౌకర్యాన్ని కలిగించాయి. చాలా మంది తీవ్ర అసహనాన్ని…
సీతంపేట : ఆడుదాం ఆంధ్ర లోగోను ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర పేరుతో ఈనెల 15 నుంచి…
ప్రజాశక్తి – సాలూరు : పట్టణంలోని జాతీయ రహదారిపై ముత్యాలమ్మ గుడి ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర…
ప్రజాశక్తి – బలిజిపేట : తమ ప్రభుత్వం రైతు పక్షపాతని, వీరిని అన్ని విధాలా ఆదుకొని వారి అభివృద్ధికి కృషి చేస్తుందని పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు…