మన్యం-జిల్లా

  • Home
  • సమగ్ర శిక్ష ఉద్యోగులకు విరాళం

మన్యం-జిల్లా

సమగ్ర శిక్ష ఉద్యోగులకు విరాళం

Dec 18,2023 | 21:14

 ప్రజాశక్తి – సాలూరు  :  మండలంలోని సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఐదు నెలలుగా జీతాలందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు…

కలెక్టరేట్‌ వద్ద మున్సిపల్‌ ఉపాధ్యాయులు ధర్నా

Dec 18,2023 | 20:58

ప్రజాశక్తి – కలెక్టరేట్‌  : త మ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్‌ ఉపాధ్యాయులు సోమవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. ఈ ధర్నానుద్దేశించి యుటిఎఫ్‌…

సకాలంలో వినతులు పరిష్కారం : జెసి

Dec 18,2023 | 20:55

ప్రజాశక్తి – పార్వతీపురం  :  జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించాలని జాయింటు కలెక్టరు ఆర్‌.గోవిందరావు తెలిపారు. సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో నిర్వహించిన…

అంగన్‌వాడీల ఆగ్రహం

Dec 18,2023 | 20:25

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  :  ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె రోజురోజు ఉధృతమవుతోంది. ప్రభుత్వ మొండివైఖరిని…

కలెక్టరేట్‌ వద్ద గ్రీన్‌ అంబాసిడర్లు ధర్నా

Dec 18,2023 | 20:22

ప్రజాశక్తి – పార్వతీపురం :  తమకు ఏడాది బకాయిపడ్డ వేతనాలు చెల్లించాలని జిల్లాలో పనిచేస్తున్న గ్రీన్‌ అంబాసిడర్లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్‌…

ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

Dec 18,2023 | 20:20

 ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ :   ఉపాధిహామీ చట్టంలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్ల యూనియన్‌ అధ్యక్షులు మండంగి…

నిధులిచ్చినా నిర్మాణాల్లో జాప్యమేనా?

Dec 18,2023 | 20:19

  ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్‌ :  ఇళ్ల నిర్మాణాలకు కోసంకేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రజాప్యం చేస్తుందని బిజెపి…

ఘనంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలు

Dec 18,2023 | 20:17

 ప్రజాశక్తి-పాలకొండ రూరల్‌  :  జిల్లాలో విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌ డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ 31వ జిల్లా మహాసభ సోమవారం స్థానిక…

నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి

Dec 18,2023 | 20:14

 ప్రజాశక్తి – కలెక్టరేట్‌ :  తోటపల్లి రిజర్వాయర్‌ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రాజెక్టుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బంటు దాసు, నిర్వాసిత సంఘం నాయకులు కలిసి…