మన్యం-జిల్లా

  • Home
  • అత్యవసరమైతేనే బయటకు రండి

మన్యం-జిల్లా

అత్యవసరమైతేనే బయటకు రండి

Dec 4,2023 | 21:07

పార్వతీపురం : మిచౌంగ్‌ తుపాను తీవ్రత దృష్ట్యా ప్రజలెవరూ మంగళ, బుధవారాలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.…

లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

Dec 4,2023 | 21:07

ప్రజాశక్తి- సాలూరు : మున్సిపాలిటీలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఐటిడిఎ పిఒ విష్ణు చరణ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మున్సి పాలిటీలో లోతట్టు…

ఆశా, సిహెచ్‌డబ్ల్యుఒల సమస్యలు పరిష్కరించాలి

Dec 4,2023 | 21:06

ప్రజాశక్తి – బెలగాం : ఆశా, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎం.శివాని, సిఐటియు జిల్లా కోశాధికారి…

తుపానుతో రైతుల్లో వణుకు

Dec 4,2023 | 21:05

కలెక్టరేట్‌: తుపాను వల్ల జిల్లాలో చాలా ప్రాంతాల్లో వర్షం కురవడంతో రైతులు తమ పంటను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఇప్పటికే అమ్మకానికి సిద్ధంగా ఉన్న…

పిహెచ్‌సిని డిఐఒ పరిశీలన

Dec 4,2023 | 21:05

ప్రజాశక్తి- సీతానగరం : తుపాను హెచ్చరికల నేపథ్య ంలో ముందస్తు చర్యలు పరిశీలనలో భాగంగా పెదంకలాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా హెల్త్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ (డిఐఒ)…

పూర్తిస్థాయిలో వినతులు పరిష్కరించండి

Dec 4,2023 | 21:04

ప్రజాశక్తి – పార్వతీపురం : జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి వచ్చిన వినతులను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టరు అర్‌.గోవిందరావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశం…

సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నా

Dec 4,2023 | 21:03

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ : విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్‌ అమలు చేయాలని…

పనసభద్రలో బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ

Dec 3,2023 | 21:56

ప్రజాశక్తి -మక్కువ : రాబోయే ఎన్నికల్లో టిడిపి రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని సాలూరు నియోజకవర్గ ఇన్చార్జ్‌ గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మండలంలోని పనసభద్ర పంచాయతీ చెక్కవలస,…

పర్యాటకులతో పోటెత్తిన పార్కు

Dec 3,2023 | 21:54

ప్రజాశక్తి – సీతంపేట:  స్థానిక ఎన్టీఆర్‌ అడ్వెంచర్‌ పార్క్‌ ఆదివారం పర్యాటకులతో పోటెత్తింది. కార్తీక మాసం అందులో ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు పెద్దఎత్తున తరలివచ్చారు.…