రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి: సిపిఎం
ప్రజాశక్తి- కొమరాడ : మిచౌంగ్ తుపాను వల్ల నష్టపోయిన పత్తి, వరి, టమోటా రైతులను తక్షణమే ఆదుకోవాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు. శుక్రవారం…
ప్రజాశక్తి- కొమరాడ : మిచౌంగ్ తుపాను వల్ల నష్టపోయిన పత్తి, వరి, టమోటా రైతులను తక్షణమే ఆదుకోవాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు. శుక్రవారం…
ప్రజాశక్తి – సీతానగరం : ఇటీవల సంభవించిన మిచౌంగ్ తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు వరిచేలు నీట మునగాయి. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట…
ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్ : జిల్లా కేంద్రంలో ఒంటరి మహిళలనే లక్ష్యంగా పెట్టుకుని దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసినట్లు పట్టణ సిఐ కృష్ణారావు తెలిపారు. గురువారం పట్టణ…
ప్రజాశక్తి-సీతంపేట : టిటుకపాయి పంచాయతీ పరిధిలోని కుసుమరు, టిటుకుపాయి, టిటుకుపాయిగూడ గ్రామాల్లో టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో గురువారం బాబు షూరిటీ – భవిష్యత్తుకు…
ప్రజాశక్తి-సీతానగరం: అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నట్లు ఎమ్మెల్యే అలజంగి జోగారావు తెలిపారు. గురువారం మండలంలోని పెదబోగిలిలో రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.…
ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్పి విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం జియ్యమ్మవలస మండలంలోని చినమేరంగి పోలీస్స్టేషన్ను ఆయన సందర్శించారు.…
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : ఓటరు జాబితా విచారణ పక్కాగా చేపట్టాలని ఎన్నికల రోల్ అబ్జర్వర్ జె.శ్యామలరావు అన్నారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన.. ఓటరు నమోదు అధికారులు,…
తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలు అన్నదాతలను పూర్తిగా కుంగదీశాయి. పంట చేతికొచ్చే సమయంలో కోలుకోలేని రీతిలో దెబ్బతీశాయి. మిచౌంగ్ తుపాను కారణంగా గడిచిన మూడు రోజుల్లో కురిసిన…