మన్యం-జిల్లా

  • Home
  • గిరిజన గ్రామాల్లో బాబు షూరిటీ… భవిష్యత్తు గ్యారంటీ

మన్యం-జిల్లా

గిరిజన గ్రామాల్లో బాబు షూరిటీ… భవిష్యత్తు గ్యారంటీ

Nov 30,2023 | 21:14

ప్రజాశక్తి – కురుపాం: చంద్రబాబునాయుడుతోనే గిరిజన, బడుగు బలహీన వర్గాలకు భవిష్యతుఉంటుందని కురుపాం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి టి.జగదీశ్వరి అన్నారు. మండలంలో గుజ్జువాయి పంచాయతీలో గల పలు…

బిటి రహదారి ప్రారంభం

Nov 30,2023 | 21:10

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : మండలంలోని గోచెక్క పంచాయతీ పరిధిలో కొసరివానివలసలో రూ.90లక్షలతో నిర్మించిన బిటి రహదారిని గురువారం స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా…

పారిశుధ్యంపై దృష్టి పెట్టండి

Nov 30,2023 | 21:09

ప్రజాశక్తి – సాలూరు : మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణపై అధికారులు దృష్టి సారించాలని సభ్యులు కోరారు. గురువారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ అధ్యక్షతన జరిగిన సాధారణ…

ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలి

Nov 30,2023 | 21:07

ప్రజాశక్తి – పార్వతీపురంటౌన్‌ : ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని జాయింటు కలెక్టరు ఆర్‌.గోవిందరావు తెలిపారు. స్వీప్‌ కార్యక్రమంలో…

తరతరాలకు తెలుగు వెలుగుల దీప్తి గురజాడ

Nov 30,2023 | 20:39

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌: తెలుగు సాహిత్యంలో తరతరాలకు దారి చూపే తెలుగు వెలుగుల దీప్తి మహాకవి గురజాడ అప్పారావు అని ప్రముఖ కవి, రచయిత, గంటేడ గౌరినాయుడు అన్నారు.…

విద్యార్థులు బాగా చదవాలి : పిఒ

Nov 30,2023 | 20:38

ప్రజాశక్తి – సీతంపేట: విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఐటిడిఎ పిఒ కల్పనా కుమారి అన్నారు. మండలంలోని మల్లి గురుకుల పాఠశాలను పిఒ…

కేసుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : ఎస్‌పి

Nov 30,2023 | 20:37

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌: జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో గల ప్రాధాన్యత కలిగిన కేసుల్లో విచారణ వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం కలిగేలా కేసులు పరిష్కారం…

కదం తొక్కిన విద్యార్థులు

Nov 30,2023 | 20:36

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : విద్యారంగ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన గతంలో సైకిల్‌యాత్ర చేపట్టిన విద్యార్థులు ఇటీవల వారం రోజుల పాటు కలెక్టరేట్‌ వద్ద నిరాహారదీక్షలు చేపట్టారు.…

తగ్గేదేలే… కేసులే

Nov 30,2023 | 20:35

ప్రజాశక్తి – సాలూరు:  తప్పుడు విమర్శలు చేసినా, వార్తలు రాసినా వదిలేది లేదని డిప్యూటీ సిఎం రాజన్నదొర హెచ్చరించారు. గురువారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో జగనన్న…