మన్యం-జిల్లా

  • Home
  • పట్టు బిగించిన విద్యార్థులు.. దిగోచ్చిన అధికారులు

మన్యం-జిల్లా

పట్టు బిగించిన విద్యార్థులు.. దిగోచ్చిన అధికారులు

Nov 30,2023 | 15:07

 సానుకూల దృక్పథంతో చర్చలకు సిద్ధం ప్రజాశక్తి-కలెక్టరేట్‌(మన్యంజిల్లా) : విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం గురువారం చేపట్టిన చలో కలెక్టరేట్‌ కార్యక్రమంలో భాగంగా పార్వతిపురం కాంప్లెక్స్‌ నుండి జిల్లా…

సామాజిక భవనానికి శంకుస్థాపన

Nov 29,2023 | 21:46

ప్రజాశక్తి-సీతానగరం : సీతానగరంలోని సుంకరవీధిలో తూర్పుకాపు సామాజిక భవన నిర్మాణానికి ఎమ్‌పి జి.మాధవి, ఎమ్మెల్యే ఎ.జోగారావు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్‌పి మాధవి మాట్లాడుతూ…

ప్రతి ఇంటికీ తాగునీరు

Nov 29,2023 | 21:45

  ప్రజాశక్తి-సీతానగరం   :   జల జీవన్‌ మిషన్‌ పనులను త్వరగా పూర్తిచేసి ప్రతిఇంటికీ పరిశుభ్రమైన మంచినీరు అందించాలని కలెక్టరు నిశాంత్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం సీతానగరం మండలంలో…

సరికొత్త పద్ధతిలో చోడి సాగు

Nov 29,2023 | 21:43

ప్రజాశక్తి-పాచిపెంట : ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరి కోతకు వారం రోజుల ముందు నేలలో ఉన్న తేమను వినియోగించుకుని పంట పండించడానికి అపరాలు చల్లుతారు. కానీ, వరి కొయ్యలలో…

అంగన్వాడీలను మోసగించిన ప్రభుత్వం 

Nov 29,2023 | 21:43

 ప్రజాశక్తి-పాలకొండ  :  అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు ఎన్‌.హిమప్రభ ఆగ్రహం వ్యక్తంచేశారు.…

చిరుధాన్యాల కొనుగోలు ప్రారంభం

Nov 29,2023 | 21:42

ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్‌ : రైతులు తమ పంటలను రైతుభరోసా కేంద్రాల ద్వారా మద్దతు ధరకు అమ్ముకోవాలని జాయింటు కలెక్టరు ఆర్‌.గోవిందరావు తెలిపారు. బుధవారం మండలంలోని సంగంవలన రైతుభరోసా…

స్వపక్షంలో విపక్షం

Nov 29,2023 | 21:41

ప్రజాశక్తి- పార్వతీపురం టౌన్‌   :   ఓ వైపు అజెండాలోని అంశాలను మున్సిపల్‌ ఉద్యోగి చదవడం ప్రారంభించారు. తొలి అంశం పూర్తికాకముందే, ప్రతిపక్ష కౌన్సిలర్లు అడ్డుతగలడం, సమావేశాల్లో ఎన్నిసార్లు…

2, 3న ప్రత్యేక ఓటరు నమోదు

Nov 29,2023 | 21:41

ప్రజాశక్తి-పార్వతీపురం :డిసెంబరు 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తెలిపారు. వచ్చే జనవరి ఒకటో తేదికి 18 ఏళ్లు పూర్తయ్యే…

సకాలంలో వైద్యమందక మహిళ మృతి 

Nov 29,2023 | 21:38

 ప్రజాశక్తి-సాలూరుసాలూరు   :  ఏరియా ఆసుపత్రిలో సకాలంలో వైద్యం అందక ఓ మహిళ మృతి చెందింది. బుధవారం తెల్లవారు జామున 4.50 గంటలకు పట్టణంలోని దాసరి వీధికి నీలాపు…