మూడోరోజు కొనసాగిన ఎస్ఎస్ఎల సమ్మె
ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్ : సమగ్ర శిక్షలో పనిచేస్తున్న 18 విభాగాల కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులు రాష్ట్ర వ్యాపితంగా కొనసాగిస్తున్న సమ్మె పార్వతీపురం జిల్లా…
ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్ : సమగ్ర శిక్షలో పనిచేస్తున్న 18 విభాగాల కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులు రాష్ట్ర వ్యాపితంగా కొనసాగిస్తున్న సమ్మె పార్వతీపురం జిల్లా…
ప్రజాశక్తి – గరుగుబిల్లి : మండలంలో భూసర్వే సమస్యలను సరిదిద్దాలని పలువురు సభ్యులను రెవెన్యూ అధికారులను కోరారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపిపి…
ప్రజాశక్తి – సాలూరు : గణితంపై ఇష్టంతో దృష్టి సారిస్తే పట్టు సాధించడం సులువు అవుతుందని స్థానిక రామానుజన్ మేథ్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రంభ…
ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను దళారీల బారి నుంచి రక్షించాలని సిపిఎం, టిడిపి నాయకులు అధికారులను డిమాండ్ చేశారు.…
ప్రజాశక్తి – పార్వతీపురం: వస్తువులు కొనుగోలులోనే కాకుండా సేవా లోపాలకు కూడా పరిహారం పొందవచ్చునని కన్సూమర్ కమిషన్ జిల్లా అధ్యక్షులు ఆర్.వెంకట నాగసుందర్ తెలిపారు. ఈనెల 24న…
ప్రజాశక్తి – సీతానగరం : జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి పోటీల్లో మండలంలోని నిడగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. విజేతలు…
ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్ : గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ నాయకత్వంలో ఆ సంఘం నాయకులు సత్తి కృష్ణ,…
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్: విద్యాశాఖ పరిధిలో గల సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న 18 విభాగాల కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులరైజ్…
ప్రజాశక్తి – పార్వతీపురం: క్రిస్మస్ సందర్భంగా జాయింటు కలెక్టరు ఆర్.గోవిందరావు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ హై టీ కార్యక్రమాన్ని…