మన్యం-జిల్లా

  • Home
  • సంక్రాంతి లోగా ధాన్యం సేకరణ పూర్తి : కలెక్టర్‌

మన్యం-జిల్లా

సంక్రాంతి లోగా ధాన్యం సేకరణ పూర్తి : కలెక్టర్‌

Dec 16,2023 | 20:57

 ప్రజాశక్తి – గరుగుబిల్లి  :  జిల్లాలో ధాన్యం సేకరణ సంక్రాంతి నాటికి పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, అనివార్య కారణాల వల్ల జాప్యం జరిగితే జనవరి…

సమ్మె మరింత ఉధృతం

Dec 16,2023 | 20:56

ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్‌  :  బలవంతంగా కేంద్రాలను తెరచి, అంగన్వాడీ కేంద్రాలను నడపడితే, తదనంతరం పరిణామాలకు బాధ్యత ఎవరు వహిస్తారని అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ పార్వతీపురం ప్రాజెక్టు నాయకులు…

నెల విడిచి సాము

Dec 16,2023 | 20:29

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :  బలవంతుని నాకేమని నిగ్రహించి పలుకుటమేల… బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ… అన్నాడు ఓ పద్యకవి. అచ్చంగా…

“తెలుగు కవులకు వందనాలు “కవితావిష్కరణ

Dec 16,2023 | 12:26

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : డా.కత్తిమండ ప్రతాప్ నేత్రుత్వంలో అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో కన్వీనర్ కొల్లి రామావతి సారద్యంలో 16,17 రెండు రోజుల పాటూ…

సైన్స్‌పై మరింత అవగాహన పెంపొందించుకోవాలి

Dec 15,2023 | 21:29

 ప్రజాశక్తి – కొమరాడ  :  విద్యార్థులు సైన్స్‌పై నిరంత అవగాహన పెంపొందించుకోవాలని ఎంఇఒ జామి నారాయణస్వామి అన్నారు. శుక్రవారం స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర గురుకుల…

అమరజీవికి నివాళి

Dec 15,2023 | 21:23

ప్రజాశక్తి – పార్వతీపురం  :   ఆంధ్ర రాష్ట్ర సాధకుడు అమరజీవి పొట్టి శ్రీరాములని, ఆయన ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించిన ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిందని జాయింటు…

మిల్లర్ల వద్దకు వెళ్లొద్దు

Dec 15,2023 | 21:19

ప్రజాశక్తి – పార్వతీపురం   :  రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకొనేందుకు, ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర పొందుటకు రైతుభరోసా కేంద్రాలను సంప్రదించాలని జాయింటు కలెక్టరు ఆర్‌.గోవిందరావు తెలిపారు.…

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి

Dec 15,2023 | 20:58

 గుమ్మలక్ష్మీపురం /కురుపాం : పాలకొండ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహణకు వెళ్తున్న సత్యనారాయణ అనే కానిస్టేబుల్‌ రోడ్డు ప్రమాదంలో మతి చెందారు. శుక్రవారం గుమ్మలక్ష్మీపురం నుంచి పాలకొండ…

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి : ఎమ్మెల్యే

Dec 15,2023 | 20:56

 ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌  :   రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాను ప్రతి నిరుద్యోగ యువతీ యువకులు ఉపయోగించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు…