మన్యం-జిల్లా

  • Home
  • రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని నిరసన

మన్యం-జిల్లా

రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని నిరసన

Dec 12,2023 | 22:17

వీరఘట్టం : మండల కేంద్రమైన మర్రివీధికి సుమారు 40 మంది లబ్ధిదారులకు రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని టిడిపి నాయకులు బల్ల హరిబాబు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన…

సాదాసీదాగా సామాజిక తనిఖీ ప్రజా వేదిక

Dec 12,2023 | 22:15

పార్వతీపురంరూరల్‌ : మండలంలో 2022-23గానూ 16వ విడత ఉపాధి హామీ చట్టంతో పాటు పలు సంక్షేమ పథకాల సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం సాదాసీదాగా జరిగింది. మంగళవారం…

పార్వతీపురంలో చోరీ

Dec 12,2023 | 22:14

పార్వతీపురంరూరల్‌ :పట్టణంలో దొంగతనాలు జోరు రోజురోజుకు పెరిగిపోవడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయానికి కూత వేటు దూరంలోనే సోమవారం అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి కత్తులతో బెదిరించి…

గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి : డిఐఒ

Dec 12,2023 | 22:11

 గుమ్మలక్ష్మీపురం : మారుమూల గిరిశిఖర గ్రామాల ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ టి.జగన్మోహనరావు సూచించారు. మండలంలోని తాడికొండ ప్రాథమిక ఆరోగ్య…

14నుంచి కలెక్టరేట్‌ వద్దఆశా కార్యకర్తలు వంటావార్పు

Dec 12,2023 | 22:09

పార్వతీపురం : సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఈనెల 14,15 తేదీల్లో 36 గంటల పాటు కలెక్టరేట్‌ ముందు వంటా వార్పు నిర్వహిస్తూ నిరసన తెలియజేయనున్నట్టు సిఐటియు జిల్లా…

నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలి

Dec 12,2023 | 22:07

కురుపాం : నాణ్యతతో కూడిన నిర్మాణ పనులను చేపట్టాలని ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్‌ ఇంజనీరింగు అధికారులను ఆదేశించారు. కురుపాం, జియ్యమ్మవలస మండలాల్లోని టెకరికండి నుంచి భల్లుకోట వరకు,…

సచివాలయ వ్యవస్థ పటిష్టతకే శిక్షణ

Dec 12,2023 | 22:06

గుమ్మలక్ష్మీపురం : సచివాలయాల వ్యవస్థను పటిష్టపర్చేందుకు గానూ ఆ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎపిఎస్‌ఐఆర్‌డి (పంచాయతీరాజ్‌ శాఖ) డైరెక్టర్‌ జె.మురళి తెలిపారు. మంగళవారం…

జగనన్న దూకుడుపై సిట్టింగ్‌ల్లో గుబులు

Dec 12,2023 | 22:05

సాలూరు :’ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్టు’ తెలంగాణ ఎన్నికల్లో అధికార బిఆర్‌ఎస్‌ ఓడిపోవడం రాష్ట్రంలో సిటింగ్‌ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తోంది. అక్కడ అధికార పార్టీ ఓటమి…

సమస్యలు పరిష్కరించేంత వరకూ ఆందోళన

Dec 12,2023 | 22:04

సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు సమ్మెబాట పట్టారు. తెలంగాణాలో కంటే ఎక్కువ వేతనం ఇస్తామని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత…