రేషన్ బియ్యం పంపిణీ చేయాలని నిరసన
వీరఘట్టం : మండల కేంద్రమైన మర్రివీధికి సుమారు 40 మంది లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేయాలని టిడిపి నాయకులు బల్ల హరిబాబు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన…
వీరఘట్టం : మండల కేంద్రమైన మర్రివీధికి సుమారు 40 మంది లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేయాలని టిడిపి నాయకులు బల్ల హరిబాబు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన…
పార్వతీపురంరూరల్ : మండలంలో 2022-23గానూ 16వ విడత ఉపాధి హామీ చట్టంతో పాటు పలు సంక్షేమ పథకాల సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం సాదాసీదాగా జరిగింది. మంగళవారం…
పార్వతీపురంరూరల్ :పట్టణంలో దొంగతనాలు జోరు రోజురోజుకు పెరిగిపోవడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయానికి కూత వేటు దూరంలోనే సోమవారం అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి కత్తులతో బెదిరించి…
గుమ్మలక్ష్మీపురం : మారుమూల గిరిశిఖర గ్రామాల ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు సూచించారు. మండలంలోని తాడికొండ ప్రాథమిక ఆరోగ్య…
పార్వతీపురం : సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఈనెల 14,15 తేదీల్లో 36 గంటల పాటు కలెక్టరేట్ ముందు వంటా వార్పు నిర్వహిస్తూ నిరసన తెలియజేయనున్నట్టు సిఐటియు జిల్లా…
కురుపాం : నాణ్యతతో కూడిన నిర్మాణ పనులను చేపట్టాలని ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్ ఇంజనీరింగు అధికారులను ఆదేశించారు. కురుపాం, జియ్యమ్మవలస మండలాల్లోని టెకరికండి నుంచి భల్లుకోట వరకు,…
గుమ్మలక్ష్మీపురం : సచివాలయాల వ్యవస్థను పటిష్టపర్చేందుకు గానూ ఆ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎపిఎస్ఐఆర్డి (పంచాయతీరాజ్ శాఖ) డైరెక్టర్ జె.మురళి తెలిపారు. మంగళవారం…
సాలూరు :’ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్టు’ తెలంగాణ ఎన్నికల్లో అధికార బిఆర్ఎస్ ఓడిపోవడం రాష్ట్రంలో సిటింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తోంది. అక్కడ అధికార పార్టీ ఓటమి…
సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు సమ్మెబాట పట్టారు. తెలంగాణాలో కంటే ఎక్కువ వేతనం ఇస్తామని సిఎం జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత…