మన్యం-జిల్లా

  • Home
  • సమస్యలతో సహజీవనం 

మన్యం-జిల్లా

సమస్యలతో సహజీవనం 

Dec 10,2023 | 21:35

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం  :  మండలంలోని పెద్దఖర్జ పంచాయతీ దిగువసప్పగూడ గిరిజన గ్రామం అభివృద్ధికి దూరంగా ఉంది. గ్రామం ఏర్పడి 40 ఏళ్లు దాటినా కనీస మౌలిక వసతులు లేవు.…

దాతలే ఆధారం

Dec 10,2023 | 21:32

 ప్రజాశక్తి -గరుగుబిల్లి  :  మండల వనరుల కేంద్రానికి నాలుగేళ్ల క్రితం దాతల సహాయంతో రంగులేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు మండల వనరుల కేంద్రానికి మెరుగులు దిద్దిన దాఖలాలు…

డిప్యూటీ సిఎంని కలిసిన ఎజెఎసి నాయకులు

Dec 10,2023 | 21:16

 ప్రజాశక్తి-సాలూరు  :  డిప్యూటీ సిఎం రాజన్నదొరని ఆదివారం ఎపి ఆదివాసీ జెఎసి నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. రాజన్నదొర క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆదివాసీ జెఎసి అల్లూరి…

వార్డెన్‌ను సస్పెండ్‌ చేయాలి

Dec 10,2023 | 21:15

ప్రజాశక్తి – కురుపాం  :  టొంపలపాడు ఆశ్రమ పాఠశాల వార్డెన్‌ను సస్పెండ్‌ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఎస్‌ఎఫ్‌ఐ బృందం టొంపలపాడు…

పప్పుచారూ కరువే!

Dec 10,2023 | 21:12

ప్రజాశక్తి – కురుపాం  :  మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నా.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు అధికారులు, ప్రభుత్వం తీసుకోవడం లేదు. తెల్లకార్డుదారులకు…

104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Dec 10,2023 | 21:09

 ప్రజాశక్తి-పార్వతీపురం :   104 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి వై.మన్మథరావు, 104 ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యదర్శి సిహెచ్‌.ప్రసాద్‌ ప్రభు త్వాన్ని డిమాండ్‌చేశారు. యూని యన్‌…

కళలను ఆదరించాలి

Dec 10,2023 | 21:08

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌   :  కళలను, కళాకారులను ఆదరించి తగు ప్రోత్సాహాన్ని అందించాలని ప్రముఖ రచయిత గంటేడ గౌరినాయుడు అన్నారు. ఆదివారం పార్వతీపురం లయన్స్‌ కళ్యాణ మండపంలో కల్పన…

17న జిల్లా అభివృద్ధి సదస్సు

Dec 10,2023 | 21:07

 ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌  :  పార్వతీపురం మన్యం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యాచరణ గురించి ఈ నెల 17న సదస్సు నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా…

చి’వరి’కి నిరాశేనా?

Dec 10,2023 | 21:06

ప్రజాశక్తి-సాలూరు  :  ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో చేతికి అందివచ్చిన వరి పంట నీటిపాలు కావడంతో రైతుల ముఖాల్లో దైన్యం కనిపిస్తోంది. మరో నెల రోజుల్లో వస్తున్న…