మన్యం-జిల్లా

  • Home
  • మున్సిపల్‌ ఉద్యోగుల నిరసన

మన్యం-జిల్లా

మున్సిపల్‌ ఉద్యోగుల నిరసన

Dec 13,2023 | 21:40

ప్రజాశక్తి-సాలూరు :  మున్సిపల్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు బుధవారం మున్సిపల్‌ ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. పిడుగురాళ్ల…

పట్టణంలో ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’

Dec 13,2023 | 21:40

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : పట్టణంలోని 11వ వార్డు ఇందిరా కాలనీలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో బుధవారం బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ…

పనిభారం తగ్గించాల్సిందే

Dec 13,2023 | 21:39

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌  :  వెట్టిచాకిరీ చేయించుకుంటున్న ‘ఆశా’లకు పనిభారం తగ్గించి వేతనం పెంచాలని ఈ నెల 14, 15వ తేదీల్లో కలెక్టరేట్‌ ఎదుట వంటావార్పుతో నిరవధిక ధర్నాకు ఎపి…

నూరు శాతం ఫలితాలే లక్ష్యం

Dec 13,2023 | 21:38

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  : ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నూరుశాతం ఫలితాలు లక్ష్యంగా పనిచేయాలని పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి…

విద్యారంగ సమస్యలపై చర్చలు సఫలం

Dec 13,2023 | 21:37

 ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌  :  పార్వతీపురం మన్యం జిల్లా విద్యారంగ సమస్యలపైన జిల్లా విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన అక్టోబర్‌లో చేపట్టిన సైకిల్‌…

సిఎం హామీలు అమలు చేయాలి

Dec 13,2023 | 21:36

ప్రజాశక్తి-సాలూరు: పాదయాత్ర సందర్భంగా సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికులు డిప్యూటీ సిఎం రాజన్నదొరకు వినతిపత్రం అందజేశారు. బుధవారం…

టిడిపి షూరిటీలు ఉత్తివే

Dec 13,2023 | 21:36

ప్రజాశక్తి-సాలూరు  :   గ్యారెంటీ లేని టిడిపి షూరిటీలు ఉత్తుత్తివేనని డిప్యూటీ సిఎం రాజన్నదొర కొట్టిపారేశారు. రైతులను మోసం చేసిన టిడిపి అధినేత చంద్రబాబును నమ్మొద్దని కోరారు. బుధవారం…

తాడోపేడో తేల్చుకుంటాం

Dec 13,2023 | 21:35

ప్రజాశక్తి-పార్వతీపురంటౌన్‌  :   సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం రెండో రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఐసిడిఎస్‌ కార్యాలయాల వద్ద అంగన్వాడీ…

రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి

Dec 13,2023 | 21:34

ప్రజాశక్తి – కురుపాం : మిచౌంగ్‌ తుపాను కారణంగా వరి, పత్తి పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి టి.జగదీశ్వరి…