ఆస్తులు అమ్మి చెల్లింపు చేయాలి
పార్వతీపురం టౌన్: అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మయినా బాధితులకు చెల్లింపులు చేపట్టాలని సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం, జనసేన, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.…
పార్వతీపురం టౌన్: అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మయినా బాధితులకు చెల్లింపులు చేపట్టాలని సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం, జనసేన, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.…
సాలూరు : ఈ నెల 15నుంచి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంద్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ సిఎం రాజన్నదొర కోరారు. సోమవారం రాజన్నదొర నివాసంలో జరిగిన…
పార్వతీపురం : పార్వతీపురంలో జాబ్ మేళాను ఈ నెల 15న నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆర్ గోవింద రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం జాబ్ మేళా…
కలెక్టరేట్ : జిల్లాలోని మిచౌంగ్ తుపాను నష్టం పరిహారానికి నిధులు కేటాయించాలని, రైతులకు నిబంధనలు సడలించి తడిసిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని జిల్లా…
పార్వతీపురం: జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని జాయింటు కలెక్టరు ఆర్. గోవిందరావు తెలిపారు. సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం…
పాలకొండ: పేదలకు మెరుగైన వైద్యసేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్న పాలకులు, అధికారులు ఆచరణలో అంతా శూన్యమేనన్న వాస్తవాలు సర్కారు దావాఖానాల్లో దర్శనమిస్తున్నాయి. ప్రజలకు వద్దకు వైద్యసేవలని చెబుతున్న…
ప్రజాశక్తి-సీతంపేట : అసలే కార్తీక మాసం. ఆపై ఆదివారం.. అది కూడా కార్తీకమాసం చివరి ఆదివారం. ఇంకేముంది! దారులన్నీ అడ్వెంచర్ పార్కువైపే. భారీగా తరలివచ్చిన పర్యాటకులతో సీతంపేటలోని…
ప్రజాశక్తి-వీరఘట్టం : ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపిపి డి.వెంకటరమణ నాయుడు అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య…
ప్రజాశక్తి-పాచిపెంట : ఫీడర్ అంబులెన్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు అభిమన్యుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.…