కాలువపై పలకలు తొలగింపు
ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్ : మిచౌంగ్ తుపాన్ దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో కమిషనర్ జె. రామ అప్పలనాయుడు…
ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్ : మిచౌంగ్ తుపాన్ దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో కమిషనర్ జె. రామ అప్పలనాయుడు…
ప్రజాశక్తి – కొమరాడ : ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా హెల్త్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు సూచించారు. తుఫాన్ హెచ్చరిక…
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : మండలంలోని గంగాపురం ఆర్బికెలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, తహశీల్దార్ శివన్నారాయణతో కలిసి పరిశీలించారు. ఈ…
ప్రజాశక్తి – సీతంపేట : రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న వారి ఓట్లను తొలగించేందుకు చర్యలు తీసుకొంటామని పిఒ కల్పనాకుమారి అన్నారు. మంగళవారం అన్ని…
ప్రజాశక్తి – సాలూరు : మిచౌంగ్ తుపాను కారణంగా పట్టణం, మండలంలో భారీ వర్షపాతం నమోదైంది. గడచిన రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. సోమవారం…
పార్వతీపురం : ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టరు నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. \సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో…
పార్వతీపురంరూరల్: ధాన్యం కొనుగోలులో మిల్లర్లు అనుసరిస్తున్న వైఖరి పట్ల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎట్లకేలకు అధికారులు చొరవ తీసుకుని కొనుగోళ్లు కేంద్రాలను ప్రారంభించగా, రైతులు లారీలతో…
భామిని : పోలీస్ సేవలు క్షేత్ర స్థాయిలో మెరుగ్గా అందాలని, మారు మూల గిరిజన ప్రాంతం, ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో ఇటువంటి మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణం…
గరుగుబిల్లి :మండలంలోని శివ్వాం గ్రామ దళితుల భూ సమస్య పరిష్కరించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ…