జాతీయం

  • Home
  • అతుల్‌ కుమార్‌ అంజన్‌ కన్నుమూత

జాతీయం

అతుల్‌ కుమార్‌ అంజన్‌ కన్నుమూత

May 4,2024 | 07:49

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతు నేత, సిపిఐ జాతీయ కార్యదర్శి అతుల్‌ కుమార్‌ అంజన్‌ (70) లక్నోలోని ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారుజామున 3:40 గంటలకు తుదిశ్వాస విడిచారు.…

మొదటి దశ పోలింగ్‌లో ఆరు శాతం ఓట్ల తేడా ఎందుకు ?

May 4,2024 | 07:44

అనవసర జాప్యానికి కారణమేంటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఏచూరి లేఖ ఇండియా న్యూస్‌ నెట్‌వర్కు, న్యూఢిల్లీ : భారత ఎన్నికల కమిషన్‌ ఓటింగ్‌ గణాంకాలను విడుదల చేయడంలో…

వేల కోట్లు కుమ్మరింత

May 4,2024 | 07:38

న్యూఢిల్లీ : ఎలక్టోరల్‌ బాండ్లతో పాటు , ఇతర రూపాల్లో కార్పొరేట్‌ సంస్థల నుండి భారీ మొత్తంలో నిధులు గుంజుకున్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రస్తుతం…

మమత కోటలో ‘సైరా’

May 4,2024 | 03:44

 కలకత్తా దక్షిణ స్థానంలో సిపిఎం నుంచి పోటీ  కాంగ్రెస్‌, లెఫ్ట్‌ మద్దతు  టిఎంసి నుంచి సిట్టింగ్‌ ఎంపి మాలా రాయ్ మమత బెనర్జీ అడ్డా కలకత్తా దక్షిణ…

ఉత్తర కర్ణాటకలో బిజెపికి రేవణ్ణ దెబ్బ

May 4,2024 | 03:05

అంతర్గత కలహాలకు తోడు ప్రజ్వల్‌ సెక్స్‌ కుంభకోణం మలి విడత ఎన్నికల్లో కమలం ఎదురీత మాజీ ప్రధానమంత్రి హెచ్‌డి.దేవెగౌడ మనుమడు, సిట్టింగ్‌ ఎంపి ప్రజ్వల్‌ రేవణ్ణ సెక్స్‌…

మోడీ కోడ్‌ను ఉల్లంఘిస్తుంటారు.. ఇసి చోద్యం చూస్తూనే ఉంటుంది

May 4,2024 | 02:31

ఇసి చోద్యం చూస్తూనే ఉంటుంది న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ 2019 నుండి ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్‌కు…

‘ఓటుకు నోటు’ కేసు విచారణ వాయిదా

May 4,2024 | 00:28

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘ఓటుకు నోటు’ కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని బిఆర్‌ఎస్‌ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టు జులై చివరి…

బెదిరించి… అత్యాచారం చేశారు

May 4,2024 | 00:27

 ప్రజ్వల్‌పై పార్టీ కార్యకర్త ఫిర్యాదు బెంగళూరు : తనను, తన భర్తను చంపేస్తానని బెదిరించి హస్సన్‌ నగరంలోని ఎంపి క్వార్టర్స్‌లో జెడి(ఎస్‌) ఎంపి ప్రజ్వల్‌ రేవణ్ణ తనపై…

నాలుగో విడతలో 1,717 అభ్యర్థులు పోటీ

May 4,2024 | 00:25

 13న పోలింగ్‌, 10 రాష్ట్రాల్లో 96 నియోజకవర్గాలకు పోటీ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నాలుగో విడతలో లోక్‌సభ ఎన్నికలకు ఈ నెల 13న పోలింగ్‌ జరగనుంది. ఇక,…