సంజయ్ సింగ్ను ఎంపిగా ప్రమాణం చేసేందుకు అనుమతించిన కోర్టు
న్యూఢిల్లీ : ప్రస్తుతం జైలులో ఉన్న ఆప్ నేత సంజయ్ సింగ్ వరుసగా రెండో సారి రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేసేందుకు ఢిల్లీ కోర్టు మంగళవారం అనుమతించింది.…
న్యూఢిల్లీ : ప్రస్తుతం జైలులో ఉన్న ఆప్ నేత సంజయ్ సింగ్ వరుసగా రెండో సారి రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేసేందుకు ఢిల్లీ కోర్టు మంగళవారం అనుమతించింది.…
డెహ్రాడూన్ : ప్రతిపక్షాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాడులు కొనసాగుతున్నాయి. డెహ్రాడూన్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ నివాసంపై ఇడి సోదాలు…
ఎస్సి, ఎస్టిలను వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం న్యూఢిల్లీ : ఎస్సి, ఎస్టి కోటాలో 50 శాతం సబ్ కోటా కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లుబాటుకు…
న్యూఢిల్లీ : 2018-2022 మధ్య కాలంలో దాదాపు 701 దేశద్రోహం కేసులు, నేరాలు నమోదయ్యాయని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ మంగళవారం లోక్సభలో తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల…
రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం రాజ్యసభలో మూడు, లోక్సభలో నాలుగు బిల్లులకు ఓకే ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్కు చెందిన బోండో పోర్జా, ఖోండ్ పోర్జా,…
పరిరక్షణ కోసం ప్రతిఘటన అవశ్యం కేరళ నిరసనోద్యమానికి స్టాలిన్ మద్దతు రేపు జంతర్మంతర్ వద్ద ఆందోళన ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ తీరుతో సమాఖ్య…
న్యూఢిల్లీ : ఫాసిజాన్ని పోకడలతో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను నిరసించాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ ఈ నెల 16న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సిందిగా భూమి…
కోవింద్తో పార్టీబృందం భేటీ న్యూఢిల్లీ : జమిలి ఎన్నికల ప్రతిపాదనపై సిపిఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జమిలి ఎన్నికలపై ఇప్పటికే నిర్ణయం తీసుకొన్నారని, వాటిని ఎలా…
న్యూఢిల్లీ : ఢిల్లీ జల్ బోర్డ్కు సంబంధించిన కేసులో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిఎతో సహా మరికొంత మంది ఆప్ నేతల నివాసాల్లో ఇడి…