జాతీయం

  • Home
  • మోడల్‌ పహుజా మృతదేహం.. హర్యానాలో కాలువలో లభ్యం

జాతీయం

మోడల్‌ పహుజా మృతదేహం.. హర్యానాలో కాలువలో లభ్యం

Jan 13,2024 | 14:23

న్యూఢిల్లీ : మాజీ మోడల్‌ దివ్య పహుజా గతవారం గుర్గావ్‌ హోటల్‌లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆమె మృతదేహం హర్యానాలోని ఓ కాలువలో లభ్యమైనట్లు గురుగ్రామ్‌…

ఢిల్లీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు : రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన ఐఎండి

Jan 13,2024 | 13:12

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. శనివారం ఢిల్లీలోని శివారు ప్రాంతమైన అయా నగర్‌లో మెహ్రౌలి – గుర్గావ్‌ రోడ్‌లో…

గువహటికి వెళ్లాల్సిన విమానం ఢాకాలో అత్యవసర ల్యాండింగ్‌..!

Jan 13,2024 | 12:16

ముంబయి : ముంబయి నుంచి గువహటికి బయలుదేరిన ఇండిగో విమానాన్ని దట్టమైన పొగమంచు కారణంగా బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. దీంతో కొన్ని గంటలుగా…

అరుణాచల్ ప్రదేశ్‌లో ఆరుగురు తిరుగుబాటుదారుల అరెస్టు

Jan 13,2024 | 11:54

అరుణాచల్ ప్రదేశ్‌ : అరుణాచల్ ప్రదేశ్‌లోని లాంగ్డింగ్ జిల్లాలో భద్రతా బలగాలు ఎన్.ఎస్.సి.ఎన్-ఐఎంకి చెందిన ఆరుగురు తిరుగుబాటుదారులను అదుపులోకి తీసుకున్నాయి. వారి వద్ద నుండి ఆయుధాలు మరియు…

వృద్ధులు, జర్నలిస్టులకు రాయితీలు ఉండవు : రైల్వే మంత్రి స్పష్టీకరణ

Jan 13,2024 | 11:37

అహ్మదాబాద్‌ : ఇప్పటికే ప్రతి ప్రయాణికుడికీ 55 శాతం రాయితీని రైల్వే శాఖ అందిస్తోందని, ఇక ప్రత్యేక రాయితీలు ఉండవని ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌…

ఢిల్లీలో కదంతొక్కిన విద్యార్థిలోకం

Jan 13,2024 | 08:33

– విద్యారంగాన్ని బిజెపి నిర్వీర్యం చేసిందని ఆందోళన – ఎన్‌ఇపిని తిరస్కరించాలని, బిజెపిని ఓడించాలని పిలుపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వినాశకర విధానాల వల్ల దేశంలో…

దేశంలో విస్తరిస్తున్న కోవిడ్‌

Jan 13,2024 | 08:32

– వెయ్యి దాటిన జెఎన్‌ 1 కేసులు – టాప్‌లో కర్ణాటక, 2వ స్థానంలో ఏపి న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్‌ చాప కింద నీరులా విస్తరిస్తోంది.…

రాహుల్‌ న్యాయ యాత్ర వేదిక మార్పు- తౌబాల్‌ నుంచి ప్రారంభం

Jan 13,2024 | 08:32

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఈ నెల 14 నుంచి చేపట్టనున్న ‘భారత్‌ జోడో న్యారు యాత్ర’ ప్రారంభ వేదికను మార్చారు. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌…