జాతీయం

  • Home
  • భార్యకు 18 ఏళ్లు నిండితే వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేం: అలహాబాద్‌ హైకోర్టు

జాతీయం

భార్యకు 18 ఏళ్లు నిండితే వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేం: అలహాబాద్‌ హైకోర్టు

Dec 9,2023 | 14:53

అలహాబాద్‌ : భారతీయ శిక్షాస్మృతి ప్రకారం భార్యకు 18 ఏళ్లు నిండితే  వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేమని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేస్తూ ‘అసహజ నేరం’ కింద…

సిఎంలను ప్రకటించడంలో బిజెపి జాప్యం చేస్తోంది : అశోక్‌ గెహ్లాట్‌ విమర్శ

Dec 9,2023 | 13:44

  జైపూర్‌ : మూడు రాష్ట్రాల సిఎంలను ప్రకటించడంలో బిజెపి జాప్యం చేస్తోందని రాజస్తాన్‌ మాజీ సిఎం అశోక్‌ గెహ్లాట్‌ విమర్శించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల…

‘సైనిక వితంతువు’ల్లో పంజాబ్‌ టాప్‌

Dec 9,2023 | 12:57

  న్యూఢిల్లీ : దేశ రక్షణలో భాగంగా ఎంతో మంది సైనికులు తమ ప్రాణాల్ని కోల్పోతారు. అయితే ప్రమాదవశాత్తూ సైనికులు తమ వృత్తిలోనే ప్రాణాలు కోల్పోవడం వల్ల..…

సబ్బుపొడి గోదాంలో భారీ అగ్నిప్రమాదం : రూ.100 కోట్ల ఆస్తి నష్టం

Dec 9,2023 | 12:34

చెన్నై : సబ్బుపొడి గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి దాదాపు రూ.100 కోట్ల ఆస్తి నష్టం కలిగిన ఘటన శనివారం ఉదయం తమిళనాడులోని ఉత్తర చెన్నైలో జరిగింది.…

మహారాష్ట్ర, కర్ణాటకలో ఎన్‌ఐఎ సోదాలు.. 13 మంది అరెస్ట్‌

Dec 9,2023 | 12:14

పూణే : ఐసిస్‌ కుట్ర కేసుకు సంబంధించి మహారాష్ట్ర, కర్ణాటకలోని 44 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్‌ఐఎ సోదాలు ప్రారంభించింది. శనివారం తెల్లవారుజాము నుంచి నిర్వహిస్తోన్న ఈ సోదాల్లో…

దేశంలో 111 మంది మహిళా న్యాయమూర్తులు

Dec 9,2023 | 10:40

మూడు హైకోర్టుల్లో ఒక్క మహిళా న్యాయమూర్తి లేరు ఏడు హైకోర్టుల్లో కేవలం ఒక్కొక్కరే సుప్రీం కోర్టులో ముగ్గురు మాత్రమే ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో సుప్రీం కోర్టు,…

స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని -1 ప్రయోగం విజయవంతం

Dec 9,2023 | 10:29

న్యూఢిల్లీ :   స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని -1 శిక్షణా ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు రక్షణశాఖ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ఒడిశా తీరంలోని ఎపిజె…

మిజోరంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

Dec 9,2023 | 10:27

ముఖ్యమంత్రిగా లాల్‌దుహోమా ప్రమాణ స్వీకారం గెలిచిన మూడు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రుల ఎంపికే పూర్తి చేయని బిజెపి ఐజ్వాల్‌ : మిజోరం నూతన ముఖ్యమంత్రిగా జోరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌…

వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే నిధులను ప్రభుత్వ ట్రెజరీలోనే ఉంచండి

Dec 9,2023 | 08:39

పిఎస్‌యులకు కేరళ ఆర్థికశాఖ ఆదేశం తిరువనంతపురం : బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఇస్తుంటే ప్రభుత్వ ట్రెజరీలోనే నిధులను ఉంచాలని పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లు (పిఎస్‌యు),…