భార్యకు 18 ఏళ్లు నిండితే వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేం: అలహాబాద్ హైకోర్టు
అలహాబాద్ : భారతీయ శిక్షాస్మృతి ప్రకారం భార్యకు 18 ఏళ్లు నిండితే వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేస్తూ ‘అసహజ నేరం’ కింద…
అలహాబాద్ : భారతీయ శిక్షాస్మృతి ప్రకారం భార్యకు 18 ఏళ్లు నిండితే వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేస్తూ ‘అసహజ నేరం’ కింద…
జైపూర్ : మూడు రాష్ట్రాల సిఎంలను ప్రకటించడంలో బిజెపి జాప్యం చేస్తోందని రాజస్తాన్ మాజీ సిఎం అశోక్ గెహ్లాట్ విమర్శించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల…
న్యూఢిల్లీ : దేశ రక్షణలో భాగంగా ఎంతో మంది సైనికులు తమ ప్రాణాల్ని కోల్పోతారు. అయితే ప్రమాదవశాత్తూ సైనికులు తమ వృత్తిలోనే ప్రాణాలు కోల్పోవడం వల్ల..…
చెన్నై : సబ్బుపొడి గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి దాదాపు రూ.100 కోట్ల ఆస్తి నష్టం కలిగిన ఘటన శనివారం ఉదయం తమిళనాడులోని ఉత్తర చెన్నైలో జరిగింది.…
పూణే : ఐసిస్ కుట్ర కేసుకు సంబంధించి మహారాష్ట్ర, కర్ణాటకలోని 44 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్ఐఎ సోదాలు ప్రారంభించింది. శనివారం తెల్లవారుజాము నుంచి నిర్వహిస్తోన్న ఈ సోదాల్లో…
మూడు హైకోర్టుల్లో ఒక్క మహిళా న్యాయమూర్తి లేరు ఏడు హైకోర్టుల్లో కేవలం ఒక్కొక్కరే సుప్రీం కోర్టులో ముగ్గురు మాత్రమే ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో సుప్రీం కోర్టు,…
న్యూఢిల్లీ : స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని -1 శిక్షణా ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు రక్షణశాఖ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ఒడిశా తీరంలోని ఎపిజె…
ముఖ్యమంత్రిగా లాల్దుహోమా ప్రమాణ స్వీకారం గెలిచిన మూడు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రుల ఎంపికే పూర్తి చేయని బిజెపి ఐజ్వాల్ : మిజోరం నూతన ముఖ్యమంత్రిగా జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్…
పిఎస్యులకు కేరళ ఆర్థికశాఖ ఆదేశం తిరువనంతపురం : బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఇస్తుంటే ప్రభుత్వ ట్రెజరీలోనే నిధులను ఉంచాలని పబ్లిక్ సెక్టార్ యూనిట్లు (పిఎస్యు),…