మల్లికార్జున ఖర్గేతో షర్మిల భేటీ
బాధ్యతలు అప్పగింతపై చర్చలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. గురువారం కాంగ్రెస్లో చేరిన షర్మిల, శుక్రవారం మల్లికార్జున…
బాధ్యతలు అప్పగింతపై చర్చలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. గురువారం కాంగ్రెస్లో చేరిన షర్మిల, శుక్రవారం మల్లికార్జున…
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లో హలాల్ సర్టిఫికెట్ను నిషేధించడంతోపాటు కేసు నమోదు చేయడంపై హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఉత్తర ప్రదేశ్…
వారణాసి : జ్ఞాన్వాపీ మసీదు కాంప్లెక్స్పై భారత పురావస్తు శాఖ (ఎఎస్ఐ) సీల్డ్ కవర్లో అందచేసిన సర్వే నివేదికపై వారణాసి కోర్టు శనివారం నిర్ణయం తీసుకోనుంది. ఈ…
తక్షణమే స్పందించిన భారత నేవీ 15 మంది భారతీయులతో సహా 21మంది సిబ్బంది సురక్షితం న్యూఢిల్లీ : అరేబియా సముద్రంలో లైబీరియన్ జెండాతో కూడిన ఓడను హైజాక్…
ప్రధాని మోడీ క్రిస్మస్ లంచ్కు హాజరుకావటంపై 3,000 మంది క్రైస్తవుల సంతకాలు న్యూఢిల్లీ : గతేడాది డిసెంబర్ 25న ప్రధాని మోడీ నిర్వహించిన క్రిస్మస్ లంచ్కు హాజరైన…
వేతన పెంపునకు యాజమాన్యం నిరాకరణ కొచ్చీ : కేరళలోని 100 ఏళ్ల నాటి అతి పురాతన బ్యాంక్ల్లో ఒక్కటైన సిఎస్బిలోని ఉద్యోగులు ఆందోళనకు గురైతున్నారు. ఈ బ్యాంక్లోకి…
కోటా : రాజస్థాన్లోని కోటా రైల్వే స్టేషన్లో శుక్రవారం రాత్రి జోధ్పూర్-భోపాల్ పాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కోటా రైల్వే స్టేషన్లోని నాల్గోవ నంబర్ ప్లాట్ఫాంపై ఈ…
న్యూఢిల్లీ : దాడుల సందర్భంగా జర్నలిస్టుల వ్యక్తిగత డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్న సమయంలో పారదర్శకత లోపించిందని, అనుసరించాల్సిన ప్రక్రియ ఏదీ అనుసరించలేదని ఆన్లైన్ పోర్టల్ న్యూస్క్లిక్…
ఇప్పటికీ ఎబివిపి గూండాలపై చర్యలు శూన్యం ఢిల్లీ పోలీసులపై జెఎన్యుటిఎ మండిపాటు న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన జెఎన్యు క్యాంపస్లో ముసుగులు ధరించి ఎబివిపి గూండాలు దాడికి పాల్పడిన…