జాతీయం

  • Home
  • మల్లికార్జున ఖర్గేతో షర్మిల భేటీ

జాతీయం

మల్లికార్జున ఖర్గేతో షర్మిల భేటీ

Jan 6,2024 | 11:06

బాధ్యతలు అప్పగింతపై చర్చలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. గురువారం కాంగ్రెస్‌లో చేరిన షర్మిల, శుక్రవారం మల్లికార్జున…

‘హలాల్‌’పై యుపి సర్కారుకు సుప్రీం నోటీసులు

Jan 6,2024 | 10:52

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో హలాల్‌ సర్టిఫికెట్‌ను నిషేధించడంతోపాటు కేసు నమోదు చేయడంపై హలాల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఉత్తర ప్రదేశ్‌…

జ్ఞాన్‌వాపీ మసీదు సర్వేపై నేడు నిర్ణయం

Jan 6,2024 | 11:19

వారణాసి : జ్ఞాన్‌వాపీ మసీదు కాంప్లెక్స్‌పై భారత పురావస్తు శాఖ (ఎఎస్‌ఐ) సీల్డ్‌ కవర్‌లో అందచేసిన సర్వే నివేదికపై వారణాసి కోర్టు శనివారం నిర్ణయం తీసుకోనుంది. ఈ…

మరో నౌక హైజాక్‌కు యత్నం

Jan 6,2024 | 10:43

తక్షణమే స్పందించిన భారత నేవీ 15 మంది భారతీయులతో సహా 21మంది సిబ్బంది సురక్షితం న్యూఢిల్లీ : అరేబియా సముద్రంలో లైబీరియన్‌ జెండాతో కూడిన ఓడను హైజాక్‌…

ఆ క్రైస్తవ నాయకులతో విభేదిస్తున్నాం : క్రైస్తవులు

Jan 6,2024 | 10:38

ప్రధాని మోడీ క్రిస్మస్‌ లంచ్‌కు హాజరుకావటంపై 3,000 మంది క్రైస్తవుల సంతకాలు న్యూఢిల్లీ : గతేడాది డిసెంబర్‌ 25న ప్రధాని మోడీ నిర్వహించిన క్రిస్మస్‌ లంచ్‌కు హాజరైన…

సిఎస్‌బి ఉద్యోగులకు ఎఫ్‌డిఐ కష్టాలు

Jan 6,2024 | 11:03

వేతన పెంపునకు యాజమాన్యం నిరాకరణ కొచ్చీ : కేరళలోని 100 ఏళ్ల నాటి అతి పురాతన బ్యాంక్‌ల్లో ఒక్కటైన సిఎస్‌బిలోని ఉద్యోగులు ఆందోళనకు గురైతున్నారు. ఈ బ్యాంక్‌లోకి…

కోటా రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పిన పాసింజర్‌ రైలు

Jan 6,2024 | 10:32

కోటా : రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌లో శుక్రవారం రాత్రి జోధ్‌పూర్‌-భోపాల్‌ పాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. కోటా రైల్వే స్టేషన్‌లోని నాల్గోవ నంబర్‌ ప్లాట్‌ఫాంపై ఈ…

న్యూస్‌క్లిక్‌ కేసులో ఢిల్లీ పోలీసులకు, దర్యాప్తు సంస్థలకు సుప్రీం నోటీసులు

Jan 6,2024 | 10:32

న్యూఢిల్లీ : దాడుల సందర్భంగా జర్నలిస్టుల వ్యక్తిగత డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్న సమయంలో పారదర్శకత లోపించిందని, అనుసరించాల్సిన ప్రక్రియ ఏదీ అనుసరించలేదని ఆన్‌లైన్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌…

జెఎన్‌యులో దాడికి నాలుగేళ్లు

Jan 6,2024 | 10:58

ఇప్పటికీ ఎబివిపి గూండాలపై చర్యలు శూన్యం ఢిల్లీ పోలీసులపై జెఎన్‌యుటిఎ మండిపాటు న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన జెఎన్‌యు క్యాంపస్‌లో ముసుగులు ధరించి ఎబివిపి గూండాలు దాడికి పాల్పడిన…