ఏచూరి, దేవరాజన్ ప్రసంగాలు సెన్సార్
-దూరదర్శన్, ఆకాశవాణి ‘అధికార నియంతృత్వం’ న్యూఢిల్లీ : సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు జి.దేవరాజన్ ప్రసంగాల్లోని కొన్ని పదాలను…
-దూరదర్శన్, ఆకాశవాణి ‘అధికార నియంతృత్వం’ న్యూఢిల్లీ : సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు జి.దేవరాజన్ ప్రసంగాల్లోని కొన్ని పదాలను…
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా వినియోగించే 41 ఔషధాలతోపాటు మధుమేహం, హృద్రోగ, కాలేయ వ్యాధుల చికిత్సలో వినియోగించే…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర లక్షణాన్ని కాపాడేందుకు బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఢిల్లీ ప్రజలకు సిపిఎం పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం నాడిక్కడ…
– రాయబరేలి గడ్డతో వందేళ్ల అనుబంధం – లోక్సభ తొలి ఎన్నికల ప్రచార సభలో సోనియాగాంధీ రాయబరేలి : ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి తన కుటుంబం లాంటిదని కాంగ్రెస్…
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణీకుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అదే సమయంలో విమాన…
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆప్ను ఇడి నిందితురాలిగా చేరింది. ఈ మేరకు శుక్రవారం ఇడి మరో అనుబంధ ఛార్జ్షీట్ను రాస్…
– నిరసనలకు సిద్ధమవుతున్న తరుణంలో నిర్బంధంలోకి – తమ కోసం ఎవరూ మాట్లాడలేదని అన్నదాతల ఆందోళన ముంబయి : ఉల్లి ఎగుమతి ధరలపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :షర్మిల వాక్ స్వాతంత్య్రాన్ని, భావప్రకటన స్వేచ్ఛను హరించేలా కడప జిల్లా కోర్టు ఉత్తర్వులిచ్చిందని సుప్రీంకోర్టు పేర్కొంది. వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడొద్దన్న…