జాతీయం

  • Home
  • ఏచూరి, దేవరాజన్‌ ప్రసంగాలు సెన్సార్‌

జాతీయం

ఏచూరి, దేవరాజన్‌ ప్రసంగాలు సెన్సార్‌

May 18,2024 | 09:21

-దూరదర్శన్‌, ఆకాశవాణి ‘అధికార నియంతృత్వం’ న్యూఢిల్లీ : సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయకుడు జి.దేవరాజన్‌ ప్రసంగాల్లోని కొన్ని పదాలను…

sugar medicines : షుగర్‌ మందుల ధరలు తగ్గింపు : కేంద్రం కీలక నిర్ణయం

May 17,2024 | 23:58

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా వినియోగించే 41 ఔషధాలతోపాటు మధుమేహం, హృద్రోగ, కాలేయ వ్యాధుల చికిత్సలో వినియోగించే…

ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించండి- ఢిల్లీ ప్రజలకు సిపిఎం పిలుపు

May 17,2024 | 23:47

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర లక్షణాన్ని కాపాడేందుకు బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఢిల్లీ ప్రజలకు సిపిఎం పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం నాడిక్కడ…

బర్రక్‌పుర్‌లో ఏచూరి ప్రచారం

May 17,2024 | 23:15

కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్‌ఫ్రంట్‌ అభ్యర్థులకు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గన్నారు. బర్రక్‌పుర్‌ లోక్‌సభ స్థానం నుంచి…

రాహుల్‌ను ఆశీర్వదించండి

May 17,2024 | 23:10

– రాయబరేలి గడ్డతో వందేళ్ల అనుబంధం – లోక్‌సభ తొలి ఎన్నికల ప్రచార సభలో సోనియాగాంధీ రాయబరేలి : ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి తన కుటుంబం లాంటిదని కాంగ్రెస్‌…

విమాన ప్రయాణీకుల రద్దీ పెరిగింది : ఇక్రా నివేదిక

May 17,2024 | 23:06

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణీకుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అదే సమయంలో విమాన…

ఢిల్లీ మద్యం కేసులో నిందితురాలిగా ఆప్‌ -ఇడి అనుబంధ ఛార్జిషీట్‌

May 17,2024 | 22:58

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆప్‌ను ఇడి నిందితురాలిగా చేరింది. ఈ మేరకు శుక్రవారం ఇడి మరో అనుబంధ ఛార్జ్‌షీట్‌ను రాస్‌…

మోడీ పర్యటనకు ముందు అదుపులోకి ఉల్లి రైతులు

May 17,2024 | 22:55

– నిరసనలకు సిద్ధమవుతున్న తరుణంలో నిర్బంధంలోకి – తమ కోసం ఎవరూ మాట్లాడలేదని అన్నదాతల ఆందోళన ముంబయి : ఉల్లి ఎగుమతి ధరలపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం…

Sharmila Petition – కడప కోర్టు ఉత్తర్వులపై ‘సుప్రీం’ స్టే

May 17,2024 | 22:05

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో  :షర్మిల వాక్‌ స్వాతంత్య్రాన్ని, భావప్రకటన స్వేచ్ఛను హరించేలా కడప జిల్లా కోర్టు ఉత్తర్వులిచ్చిందని సుప్రీంకోర్టు పేర్కొంది. వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడొద్దన్న…