జాతీయం

  • Home
  • ”రూ.8,000 ఐదేళ్లకు సరిపోతాయి”… కోటా నుండి అదృశ్యమైన విద్యార్థి మెసేజ్‌

జాతీయం

”రూ.8,000 ఐదేళ్లకు సరిపోతాయి”… కోటా నుండి అదృశ్యమైన విద్యార్థి మెసేజ్‌

May 9,2024 | 15:49

కోటా  :   తన దగ్గర రూ.8,000 ఉన్నాయని, ఐదేళ్లకు సరిపోతాయంటూ కోటాలోని ఓ విద్యార్థి తన తల్లిదండ్రులకు సందేశం పంపాడు. రాజస్థాన్‌లోని కోటాలో నీట్‌కి ప్రిపేరవుతున్న 19…

Haryana: విశ్వాస పరీక్ష కోరుతూ గవర్నర్‌కు లేఖ

May 9,2024 | 14:53

చండీగఢ్‌ : రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ హర్యానా మాజీ డిప్యూటీ సిఎం దుష్యంత్‌ చౌతాలా గురువారం గవర్నర్‌కు లేఖ రాశారు. ముగ్గురు…

మణిపూర్‌ హింసాకాండపై 11,000 అఫిడవిట్లు

May 9,2024 | 11:54

న్యూఢిల్లీ :    మణిపూర్‌ హింసాకాండపై ముగ్గురు సభ్యుల దర్యాప్తు కమిటీకి (సిఒఐ) 11,000 అఫిడవిట్లు వచ్చినట్లు సీనియర్‌ ప్రభుత్వ అధికారి గురువారం తెలిపారు. ఈ అఫిడవిట్లలో…

కుల్గాంలో ముగిసిన ఆపరేషన్‌..ముగ్గురు ఉగ్రవాదులు హతం

May 9,2024 | 10:28

శ్రీనగర్‌ : దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు భారత సైన్యం ప్రకటించింది. సోమవారం రాత్రి ప్రారంభమైన ఆపరేషన్‌ గురువారం ఉదయం…

భగభగల్లో ఏప్రిల్‌ రికార్డు

May 9,2024 | 10:09

బ్రస్సెల్స్‌ : ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్‌ మాసంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని యురోపియన్‌ యూనియన్‌ వాతావరణ మార్పుల పర్యవేక్షక సంస్థ తెలిపింది. 2023 జూన్‌ నుండి…

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సిబ్బందిపై వేటు!

May 9,2024 | 10:14

ఢిల్లీ : విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థలో ఇటీవల మూకుమ్మడి సెలవులు పెట్టి సేవల అంతరాయానికి కారణమైన 25 మంది క్రూ సిబ్బందిని సంస్థ…

పోలింగ్‌ శాతం, మత రాజకీయాలపై నేడు ఇసిని కలవనున్న ‘ఇండియా’ నేతలు

May 9,2024 | 00:14

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ప్రతీ దశ ముగిసిన తరువాత పూర్తి పోలింగ్‌ శాతాన్ని వేగంగా విడుదల చేయాలని డిమాండ్‌తో ఎన్నికల కమిషన్‌ను ఇండియా వేదిక నాయకులు…

ఐఒసి ఛైర్మన్‌ పదవికి శ్యామ్‌ పిట్రోడా రాజీనామా

May 9,2024 | 00:08

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రవాస భారతీయుల విభాగం ఇండియన్‌ ఓవర్‌సీస్‌ కాంగ్రెస్‌ (ఐఒసి) ఛైర్మన్‌ పదవికి శ్యామ్‌ పిట్రోడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను…

కుర్చీపట్టుకు వేలాడుతున్న సైనీ

May 9,2024 | 00:01

– జెజెపి మద్దతుతో కాంగ్రెస్‌కు పట్టు చండీగఢ్‌: హర్యానాలో బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ శిబిరంలో చేరడంతో హర్యానా రాజకీయాలు వేడెక్కాయి.…