జాతీయం

  • Home
  • ఎన్నికల ప్రచారంలో ములాయం మనుమరాలు

జాతీయం

ఎన్నికల ప్రచారంలో ములాయం మనుమరాలు

Apr 13,2024 | 07:35

లక్నో : సమాజ్‌వాదీ నేత ములాయంసింగ్‌ యాదవ్‌ కుటుంబం నుంచి కొత్త నాయకురాలు ఎన్నికల ప్రచారంలో పాల్గొని అందరినీ ఆకర్షిస్తున్నారు. ములాయం కుమారుడు, యుపి మాజీ ముఖ్యమంత్రి…

తొలి దశలో కేవలం 8 శాతం మహిళా అభ్యర్థులు

Apr 13,2024 | 07:34

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 19న జరగనుంది. మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 లోక్‌సభ స్థానాల్లో…

సామ్రాజ్యవాద, కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేక పోరాటాలు ఉధృతం

Apr 13,2024 | 07:34

– ఎఐకెఎస్‌, ఎఐఎడబ్ల్యుయు జాతీయ ప్రధాన కార్యదర్శులు విజూ కృష్ణన్‌, బి వెంకట్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాద, కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేక పోరాటాలు ఉధృతం…

జమ్ముకాశ్మీర్‌ రాష్ట్ర హోదా, అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో సమయం లేదు : ప్రధాని మోడీ

Apr 13,2024 | 07:33

ఉదంపూర్‌ : జమ్ముకాశ్మీర్‌ రాష్ట్ర హోదా పునరుద్ధరణ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎంతో సమయం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం జమ్ముకాశ్మీర్‌లోని ఉథంపూర్‌ పట్టణంలో…

సిబిఐ కస్టడికి కవిత

Apr 13,2024 | 07:30

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్టైన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మూడు రోజుల పాటు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్విస్టిగేషన్‌ (సిబిఐ) కస్టడీకి అనుమతినిస్తూ…

ఇజ్రాయిల్‌, ఇరాన్‌లకు ప్రయాణం వద్దు : పౌరులకు కేంద్ర విదేశాంగ శాఖ విజ్ఞప్తి

Apr 13,2024 | 07:28

న్యూఢిల్లీ : ఇజ్రాయిల్‌, ఇరాన్‌లలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మళ్లీ నోటీసులు జారీ చేసేవరకూ ఆయా దేశాలకు ప్రయాణం చేయవద్దని పౌరులకు కేంద్ర విదేశాంగ శాఖ…

నిరుద్యోగ సమస్యే కీలకం

Apr 13,2024 | 00:30

– ఎన్నికల్లో ఇదే ప్రధానాంశం – ‘సిఎస్‌డిఎస్‌-లోక్‌నీతి’ సర్వేలో వెల్లడి – గత ఐదేళ్లలో అవినీతి పెరిగిపోయిందన్న 55 శాతం మంది – లోక్‌సభ ఎన్నికలు మోడీ…

దిండిగల్‌లో ఎర్ర జెండా- సిపిఎం అభ్యర్థి ఆర్‌. సచ్చిదానందం

Apr 13,2024 | 00:09

చెన్నయ్ నుంచి ప్రత్యేక ప్రతినిధి :తమిళనాడులోని దిండిగల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఈసారి ఎర్ర జెండా ఎగరనున్నది. సిపిఎం తరపున ఆర్‌.సచ్చిదానందం బరిలో దిగారు. ఇప్పటికే ప్రచారం హోరెత్తిస్తున్నారు.…

త్రిపురలో ద్విముఖ పోటీ

Apr 13,2024 | 00:04

ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో :ఈశాన్య రాష్ట్రం త్రిపురలో రెండు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గిరిజన ప్రజలు అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ…