జాతీయం

  • Home
  • మహువా నివాసానికి డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌  అధికారులు

జాతీయం

మహువా నివాసానికి డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌  అధికారులు

Jan 19,2024 | 13:09

న్యూఢిల్లీ :  తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మహువా మొయిత్రా  ప్రభుత్వను  బంగ్లా నుండి  ఖాళీ చేయించేందుకు శుక్రవారం అధికారులు  ఆమె నివాసానికి చేరుకున్నారు.    బంగ్లాను వెంటనే…

ఎపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురు

Jan 19,2024 | 11:49

న్యూఢిల్లీ : విశాఖలో రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారానికి సంబంధించి ఎపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. భూములను లేఅవుట్‌ చేసి అమ్మకాలు జరపడంపై సర్వోన్నత న్యాయస్థానం…

సంక్షోభాన్ని పరిష్కరించండి

Jan 19,2024 | 11:28

వినియోగదారులను వెళ్లిపోనివ్వొద్దు 4జి, 5జి సేవలందేలా చూడండి కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రికి బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ లేఖ న్యూఢిల్లీ :   భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్‌ఎన్‌ఎల్‌)…

మణిపూర్‌లో మహిళలపై గురి

Jan 19,2024 | 11:22

ముఖ్యమంత్రి కలవటానికి వస్తే భాష్పవాయి గోళాల ప్రయోగం ఇంఫాల్‌: మణిపూర్‌లో అగ్గి చల్లారటంలేదు. గురువారం ముఖ్యమంత్రి ఎన్‌ బీరెన్‌ సింగ్‌ను కలిసేందుకు మహిళలు తరలివచ్చారు. తమ సమస్యలు…

అయోధ్యపై స్మారక స్టాంపులు విడుదల చేసిన ప్రధాని

Jan 19,2024 | 11:19

న్యూఢిల్లీ :   అయోధ్యలోని రామాలయంపై ప్రధాని నరేంద్ర మోడీ గురువారం స్మారక స్టాంపులు విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా దేశాలు జారీ చేసిన స్టాంపుల పుస్తకాన్ని రాముడికి అంకితం…

రాష్ట్రాల వాటా కుదింపునకు యత్నం : ప్రధాని మోడీపై అల్‌ జజీరా కథనం

Jan 19,2024 | 11:19

ఆర్థిక కమిషన్‌ వ్యతిరేకతతో వెనక్కి తగ్గారు న్యూఢిల్లీ : 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ పన్నుల్లో రాష్ట్రాల వాటాను తగ్గించేందుకు ప్రయత్నించారని…

22న సెలవు కోసం సిజెఐకి బిసిఐ ఛైర్మన్‌ లేఖపై ఐలు ఆందోళన

Jan 19,2024 | 11:17

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ట సందర్భంగా జనవరి 22న సుప్రీంకోర్టుకు సెలవు ప్రకటించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)కి బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌…

16వ ఆర్థిక సంఘానికి 3 జాయింట్‌ సెక్రటరీ స్థాయి పోస్టులు

Jan 19,2024 | 11:13

కేంద్ర మంత్రివర్గం ఆమోదం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి జాయింట్‌ సెక్రటరీ స్థాయిలో మూడు పోస్టులకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదించింది. అందులో…

విహారయాత్రలో విషాదం : గుజరాత్‌లో బోటు ప్రమాదం : 14 మంది చిన్నారులతో సహా 16 మంది మృతి

Jan 19,2024 | 10:49

అహ్మదాబాద్‌ : పశ్చిమ గుజరాత్‌లోని ఘోరం చోటుచేసుకుంది. వడోదరలోని సరస్సులో గురువారం జరిగిన బోటు ప్రమాదంలో 14 మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన,…