జాతీయం

  • Home
  • జాంబియాకు భారత్‌ సాయం

జాతీయం

జాంబియాకు భారత్‌ సాయం

Feb 6,2024 | 16:23

న్యూఢిల్లీ :   తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జాంబియాకు భారత్‌   సాయం అందించింది. మందులతో సహా సుమారు 3.5 టన్నుల సాయాన్ని పంపినట్లు ఉన్నతాధికారులు మంగళవారం తెలిపారు.…

మధ్యప్రదేశ్‌లో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి

Feb 6,2024 | 14:49

 భోపాల్‌ :    మధ్యప్రదేశ్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో మంగళవారం భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో  ముగ్గురు మరణించగా, సుమారు 40  మందికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు…

వివాదాస్పద యుసిసిని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఉత్తరాఖండ్‌

Feb 6,2024 | 13:12

డెహ్రాడూన్‌ :    ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం వివాదాస్పద ఏకరూప పౌరస్మృతి బిల్లు (యుసిసి)ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి మంగళవారం ఈ బిల్లుని అసెంబ్లీలో …

ఆధార్‌-పాన్‌ లింక్‌ పెనాల్టీతోరూ. 600 కోట్ల వసూలు

Feb 6,2024 | 11:19

న్యూఢిల్లీ :     ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయడంలో జాప్యంపై విధించిన పెనాల్టీతో ప్రజల వద్ద నుంచి రూ.601.97 కోట్లను కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది. ఈ విషయాన్ని…

ఊకదంపుడు విమర్శలే

Feb 6,2024 | 11:18

ఇడి, సిబిఐతో రాజకీయ కక్ష సాధింపులపై నోరు మెదపని ప్రధాని ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానం ఇవ్వాల్సిన ప్రధాన మంత్రి…

ప్రభుత్వరంగ సంస్థల్ని నాశనం చేస్తున్నారు

Feb 6,2024 | 11:15

మోడీ ప్రభుత్వంపై రాహుల్‌ రాంచీ : ప్రభుత్వ రంగ సంస్థల్ని మోడీ ప్రభుత్వం నెమ్మదిగా నాశనం చేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శిం చారు. రాహుల్‌ గాంధీ…

విశాఖ ఉక్కు అమ్మకానికి ఇఒఐ జారీ చేయలేదు

Feb 6,2024 | 11:11

రాజ్యసభలో జ్యోతిరాదిత్య సింధియా ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : విశాఖపట్నం ఉక్కు కర్మాగారం (ఆర్‌ఐఎన్‌ఎల్‌) అమ్మకానికి ఇఒఐ (ఆసక్తి వ్యక్తీకరణ) జారీ చేయలేదని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి జ్యోతిరాదిత్య…

‘పతంజలి’పై చర్యలు తీసుకోండి

Feb 6,2024 | 11:08

తప్పుదారి పట్టించే ప్రకటనలపై పిఎంఓ ఆదేశాలు న్యూఢిల్లీ :    బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద్‌ విషయంలో ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) కీలక ఆదేశాలు…

రెండు పడవల మీద నడవడం చాలా కష్టం : టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌

Feb 6,2024 | 11:06

 ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రెండు పడవల మీద నడవడం చాలా కష్టమని టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌ అన్నారు. రాజకీయాల్లో ఉండే వ్యాపారవేత్తలకు వేధింపులు తగవని అన్నారు.…