రాజ్యసభకు సోనియా ఏకగ్రీవం
జైపూర్ : రాజస్థాన్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు. అలాగే ఇదే రాష్ట్రం నుంచి బిజెపి అభ్యర్థులు చున్నీలాల్…
జైపూర్ : రాజస్థాన్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు. అలాగే ఇదే రాష్ట్రం నుంచి బిజెపి అభ్యర్థులు చున్నీలాల్…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి బిజెపి అనుకూల ప్రచారాలు నిర్వహించే ఒక ప్రచార కార్యాక్రమాల సంస్థగా యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) మారిపోయిందన్న ఆందోళన…
ఆ నిబంధనలు లింగ వివక్షే, రాజ్యాంగ విరుద్ధం కూడా సైన్యానికి తలంటిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ : మహిళా ఉద్యోగులకు సంబంధించి సైన్యానికి అనుబంధంగా పనిచేసే మిలటరీ నర్సింగ్…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధర నిరాకరించడమంటే హరితవిప్లవపితామహుడు ఎంఎస్ స్వామినాథన్ను అవమానించడమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ…
రూ.2.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆహ్వానం బరిలో రిలయన్స్, టాటా, అదానీ, వేదాంత న్యూఢిల్లీ : దేశంలో ప్రయివేటు అణు కుంపట్లు రాజేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం…
పట్నా (బీహార్) : బీహార్లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లఖిసరాయ్ పట్టణం సమీపంలోని ఝూల్నా గ్రామం వద్ద ఈరోజు తెల్లవారుజామున ఆటోరిక్షాను లారీ…
కోల్కతా : సందేశ్కాలిలో విధినిర్వణలో ఉన్న జర్నలిస్టును అరెస్ట్ చేయడం ఆందోళనకరమని ఎడిటర్స్ గిల్డ్ మండిపడింది. స్థానిక మహిళ నివాసంలోకి చొరబడ్డారని ఆరోపిస్తూ సోమవారం అర్థరాత్రి…
న్యూఢిల్లీ : చండీగఢ్ మేయర్గా ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ ఎన్నికైనట్లు సుప్రీంకోర్టు మంగళవారం ప్రకటించింది. దీంతో మేయర్ ఎన్నిక విషయంలో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న…
ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలి చర్చలు విఫలమైన నేపథ్యంలో రైతన్నల పోరుబాట ‘శంభూ’ వద్ద పోటెత్తిన కర్షకలోకం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాలుగా…