జాతీయం

  • Home
  • రాజ్యసభకు సోనియా ఏకగ్రీవం

జాతీయం

రాజ్యసభకు సోనియా ఏకగ్రీవం

Feb 21,2024 | 10:26

జైపూర్‌ : రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్‌ నాయకులు సోనియాగాంధీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు. అలాగే ఇదే రాష్ట్రం నుంచి బిజెపి అభ్యర్థులు చున్నీలాల్‌…

క్రిమినల్‌ చట్టాలపై యుజిసి ప్రచారం

Feb 21,2024 | 10:11

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి బిజెపి అనుకూల ప్రచారాలు నిర్వహించే ఒక ప్రచార కార్యాక్రమాల సంస్థగా యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) మారిపోయిందన్న ఆందోళన…

మహిళకు వివాహమైతే విధుల నుండి తొలగిస్తారా ? 

Feb 21,2024 | 10:08

ఆ నిబంధనలు లింగ వివక్షే, రాజ్యాంగ విరుద్ధం కూడా సైన్యానికి తలంటిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ : మహిళా ఉద్యోగులకు సంబంధించి సైన్యానికి అనుబంధంగా పనిచేసే మిలటరీ నర్సింగ్‌…

ఎంఎస్‌పి నిరాకరించడం స్వామినాథన్‌ను అవమానించడమే : రాహుల్‌

Feb 21,2024 | 10:03

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధర నిరాకరించడమంటే హరితవిప్లవపితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌ను అవమానించడమేనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ…

దేశంలో ప్రయివేటు అణు కుంపట్లు !

Feb 21,2024 | 10:01

రూ.2.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆహ్వానం బరిలో రిలయన్స్‌, టాటా, అదానీ, వేదాంత న్యూఢిల్లీ : దేశంలో ప్రయివేటు అణు కుంపట్లు రాజేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం…

ఘోర ప్రమాదం – 8 మంది మృతి

Feb 21,2024 | 09:18

పట్నా (బీహార్‌) : బీహార్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లఖిసరాయ్ పట్టణం సమీపంలోని ఝూల్నా గ్రామం వద్ద ఈరోజు తెల్లవారుజామున ఆటోరిక్షాను లారీ…

విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్‌ అరెస్ట్‌ ఆందోళనకరం : ఎడిటర్స్‌ గిల్డ్‌

Feb 21,2024 | 08:39

 కోల్‌కతా :    సందేశ్‌కాలిలో విధినిర్వణలో ఉన్న జర్నలిస్టును అరెస్ట్‌ చేయడం ఆందోళనకరమని ఎడిటర్స్‌ గిల్డ్‌ మండిపడింది. స్థానిక మహిళ నివాసంలోకి చొరబడ్డారని ఆరోపిస్తూ సోమవారం అర్థరాత్రి…

చండీగఢ్‌ మేయర్‌గా ఆప్‌ అభ్యర్థి : సుప్రీంకోర్టు తీర్పు

Feb 21,2024 | 08:34

 న్యూఢిల్లీ :   చండీగఢ్‌ మేయర్‌గా ఆప్‌ అభ్యర్థి కుల్దీప్‌ కుమార్‌ ఎన్నికైనట్లు సుప్రీంకోర్టు మంగళవారం ప్రకటించింది. దీంతో మేయర్‌ ఎన్నిక విషయంలో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న…

ఎంఎస్‌పి చట్టం చేయాల్సిందే : నేడు ‘ఢిల్లీ చలో’ పాదయాత్ర

Feb 21,2024 | 08:29

ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలి చర్చలు విఫలమైన నేపథ్యంలో రైతన్నల పోరుబాట ‘శంభూ’ వద్ద పోటెత్తిన కర్షకలోకం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాలుగా…