మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
ఢిల్లీ: మద్యం పాలసీ కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. సీబీఐ,…
ఢిల్లీ: మద్యం పాలసీ కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. సీబీఐ,…
ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచనున్నారు.…
షల్లాంగ్ : మేఘాలయలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై భూకంప తీవ్రత 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సిఎస్) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన…
చెన్నై : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నాగపట్నం పార్లమెంటు సభ్యుడు ఎం. సెల్వరాసు (67) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.…
హాపుర్ : ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం సోమవారం అర్థరాత్రి జరిగింది. ఈ…
కోల్కతా : బెంగాల్లోని ఎనిమిది నియోజకవర్గాలకు జరిగిన నాలుగో దశ పోలింగ్ సందర్భంగా భారీ దాడి జరిగింది. సోమవారం తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ పలు చోట్ల విస్త్రుత…
ముంబయి : ముంబయిలో హౌర్డింగ్ కూలిన ఘటనలో 14మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘోర ఘటనలో మరో 74…
న్యూఢిల్లీ : ప్రధాని మోడి మంగళవారం యుపిలోని వారణాసి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో బిజెపి పాలిత, మిత్రపక్షాల…
ముంబయి : ముంబయిలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఘాట్కోపర్లో ఘోర విషాదం ఏర్పడింది. ఈదురుగాలుల ధాటికి 100 అడుగుల ఎత్తయిన భారీ ఇనుప హోర్డింగ్ కూలి…