జాతీయం

  • Home
  • రాష్ట్రపతి నేతృత్వంలో ‘అయోధ్య’ వేడుక : ఉద్ధవ్‌ థాకరే డిమాండ్‌

జాతీయం

రాష్ట్రపతి నేతృత్వంలో ‘అయోధ్య’ వేడుక : ఉద్ధవ్‌ థాకరే డిమాండ్‌

Jan 14,2024 | 11:02

ముంబయి : అయోధ్యలోని రామాలయంలో విగ్రహాల ప్రాణ ప్రతిష్ట వేడుకను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో జరిపించాలని శివసేన (యుబిటి) చీఫ్‌ ఉద్దవ్‌ థాకరే శనివారం డిమాండ్‌…

కాంగ్రెస్‌ పార్టీకి కీలక నేత మిలింద్‌ దేవరా గుడ్‌ బై

Jan 14,2024 | 09:59

ముంబయి : మహారాష్ట్రలో కాంగ్రెస్‌ కీలక నేత మిలింద్‌ దేవరా పార్టీకి రాజీనామా చేశారు. ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో నేడు చేరనున్నారు. తన రాజీనామా…

‘ఇండియా’ ఛైర్మన్‌గా ఖర్గే !

Jan 14,2024 | 08:49

– ఇండియా ఫోరం నేతల వర్చువల్‌ భేటీలో నిర్ణయం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రతిపక్షాల ఐక్య…

18న రండి- కేజ్రివాల్‌కు నాల్గోసారి ఇడి సమన్లు

Jan 13,2024 | 21:40

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌కు నాలుగోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సమన్లు జారీ చేసింది. ఈ నెల…

మహారాష్ట్ర కాంగ్రెస్‌కి భారీ షాక్‌.. షిండే శివసేన గూటికి మాజీ ఎంపి

Jan 13,2024 | 18:04

ముంబై : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మహారాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎంపి మిలింద్‌ దియోర మహారాష్ట్ర…

హెచ్1బీ వీసాలో కీలక మార్పులు

Jan 13,2024 | 16:51

హెచ్‌1బీ వీసాలపై అమెరికా ప్రభుత్వం కీలక సమాచారంతో కూడిన ప్రకటన విడుదల చేసింది. అమెరికా సిటిజెన్‌ షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీస్‌ (యూఎస్‌ సీఐఎస్‌) విభాగాల్లో కీలక…

మోడల్‌ పహుజా మృతదేహం.. హర్యానాలో కాలువలో లభ్యం

Jan 13,2024 | 14:23

న్యూఢిల్లీ : మాజీ మోడల్‌ దివ్య పహుజా గతవారం గుర్గావ్‌ హోటల్‌లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆమె మృతదేహం హర్యానాలోని ఓ కాలువలో లభ్యమైనట్లు గురుగ్రామ్‌…

ఢిల్లీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు : రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన ఐఎండి

Jan 13,2024 | 13:12

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. శనివారం ఢిల్లీలోని శివారు ప్రాంతమైన అయా నగర్‌లో మెహ్రౌలి – గుర్గావ్‌ రోడ్‌లో…

గువహటికి వెళ్లాల్సిన విమానం ఢాకాలో అత్యవసర ల్యాండింగ్‌..!

Jan 13,2024 | 12:16

ముంబయి : ముంబయి నుంచి గువహటికి బయలుదేరిన ఇండిగో విమానాన్ని దట్టమైన పొగమంచు కారణంగా బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. దీంతో కొన్ని గంటలుగా…