ఇవిఎంలపై మళ్లీ చర్చ
మూడు రాష్ట్రాల్లో ఊహించని ఫలితాలపై ఆశ్చర్యం న్యూఢిల్లీ : ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఇవిఎం)ల అంశం మళ్లీ చర్చకు…
తిరువనంతపురం : కేరళలో ఎల్డిఎఫ్ ప్రభుత్వ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఈ నెల 29న జరగనుంది. ఇద్దరు నూతన మంత్రులు ఈ నెల 29న ప్రమాణస్వీకారం చేయనున్నారని, ముఖ్యమంత్రి…
అసత్యాలు, విశృంఖలత్వమే కారణం 2025 నాటికి 50 శాతం మంది గుడ్బై చెప్పే అవకాశం గార్ట్నర్ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాలు జనజీవితాలపై ఎంతటి…
న్యూఢిల్లీ : భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ప్రతి మహిళకూ సాధికారత కల్పించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ స్వాతంత్య్ర…
ఫేక్ వార్తలు, క్లెయిమ్లతో తప్పుడు సమాచారం మోడీ పాలనలో అర్థం మారిన డెమోక్రసీ ప్రజలపై ప్రభుత్వానిది చిన్న చూపు సామాజిక కార్యకర్తలు, మేధావుల ఆందోళన ప్రపంచంలోనే భారత్…
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. రన్వేపై విజిబిలిటీ (దృశ్యమాన్యత) దారుణంగా పడిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో విమాన…
న్యూఢిల్లీ : భారత్లో కొవిడ్ కొత్త సబ్వేరియంట్ జెఎన్.1 కేసులు వేగంగ వ్యాప్తి చెందుతున్నాయి. ఈ సబ్వేరియంట్ను నిరోధించేందుకు అదనపు మోతాదు వ్యాక్సిన్ అవసరంలేదని సార్స్-కోవ్-2 జెనోమిక్స్…
న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) నూతన కార్యవర్గాన్ని రద్దు చేయాలని రెజ్లర్లు తాజాగా చేపట్టిన పోరాటానికి కేంద్రం దిగరాక తప్పలేదు. డబ్ల్యూఎఫ్ఐ…
శ్రీనగర్ : మసీదులో ప్రార్థనలు చేసుకుంటున్న రిటైర్డ్ పోలీస్ అధికారిపై గుర్తుతెలియని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. జమ్ముకాశ్మీర్లోని బారాముల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది.…