BJD: ప్రమాదానికి గురైన మాజీ ఎంపీ కారు
సంబల్పూర్ : బిజూ జనతాదళ్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ ప్రసన్న ఆచార్య రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో ఆయన కారు ట్రక్కును ఢీకొనడంతో…
సంబల్పూర్ : బిజూ జనతాదళ్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ ప్రసన్న ఆచార్య రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో ఆయన కారు ట్రక్కును ఢీకొనడంతో…
ఉఖ్రుల్ : మణిపూర్లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్స్కేల్పై 3.9 తీవ్రతగా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సిఎస్) సామాజిక…
తిరువనంతపురం : రష్యా ఎన్నికలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఎన్నికల పోలింగ్ భారత్లోని కేరళ రాజధాని తిరువనంతపురంలో కూడా జరుగుతుండడం విశేషం. కేరళలో నివసిస్తున్న…
బెంగళూరు : కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత బిఎస్ యడియూరప్పపై లైంగిక వేధింపుల కేసు నమోదయింది. 17 ఏండ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు…
చెన్నై: అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైపై ముఖ్యమంతి, డిఎంకె నాయకులు ఎంకె స్టాలిన్ పరువునష్టం దావా వేశారు.…
ముంబయి : పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన ఒక కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సంక్షేమ రాజ్యంలో కొంత మందిని బానిసత్వంలో నిమగం చేయడం ద్వారా…
వివరాలు వెల్లడి అసలు విషయం రహస్యమే సుప్రీం తీర్పు స్ఫూర్తి బేఖాతరు మళ్లీ తప్పని న్యాయపోరాటం ప్రజాశక్తి – న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా,…
న్యూఢిల్లీ : గత కొన్నేళ్లుగా వాయిదాలు పడుతూ వస్తోన్న జనగణన ఈ ఏడాదిలో లోక్సభ ఎన్నికలప్రక్రియ ముగిసిన తరువాత చేపట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు బ్లూమ్బర్గ్ మీడియా…
సిఎఎ నిరసనల ఎఫెక్టు గౌహతి: సిఎఎకి వ్యతిరేకంగా ప్రజల నిరసనలకు భయపడి కేంద్ర హౌంమంత్రి అమిత్ షా అస్సాం పర్యటనను రద్దు చేసుకున్నారు. మార్చి 15న అస్సాంలో…