జాతీయం

  • Home
  • అస్సాంలో 1200కు పైగా మదర్సాల మూసివేత

జాతీయం

అస్సాంలో 1200కు పైగా మదర్సాల మూసివేత

Dec 15,2023 | 10:44

‘మిడిల్‌ ఇంగ్లీష్‌ స్కూల్స్‌’గా మార్చిన బిజెపి ప్రభుత్వం గౌహతి : అస్సాంలోని హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం 1,281 మదర్సాలను మూసివేసి, వాటిని ‘మిడిల్‌ ఇంగ్లీష్‌…

లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు.. బహిరంగ మాంసం, గుడ్ల విక్రయంపై నిషేధం : మోహన్‌ యాదవ్‌ ఉత్తర్వులు

Dec 15,2023 | 10:31

లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు : ఎంపి సీఎంగా బాధ్యతల అనంతరం మోహన్‌ యాదవ్‌ ఉత్తర్వులు భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోహన్‌…

నిందితులపై ఉపా కేసులు

Dec 15,2023 | 10:23

ఏడు రోజుల పోలీసు కస్టడీ లోక్‌సభ సెక్రటేరియట్‌కు చెందిన 8 మంది అధికారులపై సస్పెన్షన్‌ వేటు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బుధవారం నాటి ఘటనకు సంబంధించి అరెస్టు…

మైనర్లయిన అత్యాచార బాధితులకు గర్భధారణ పరీక్షలు నిర్వహించండి : కర్ణాటక హైకోర్టు ఆదేశాలు

Dec 15,2023 | 09:53

బెంగళూరు : అత్యాచారం, లైంగిక నేరాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైన వెంటనే తప్పనిసరిగా చేయాల్సిన వైద్య పరీక్షలతోపాటు పోక్సో చట్టం కింద ప్రతి ఒక్క అత్యాచార, లైంగిక నేరాల…

కొనసాగుతున్న ఆందోళన .. 14 మంది ఎంపిలపై సస్పెన్సన్‌ వేటు

Dec 15,2023 | 08:25

 న్యూఢిల్లీ  :    సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ  14 మంది ఎంపిలపై లోక్‌సభ వేటు వేసింది.  శీతాకాల సమావేశాలు పూర్తయ్యేంతవరకు వీరిని సస్పెండ్‌ చేస్తున్నట్లు గురువారం…

15 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు

Dec 14,2023 | 22:14

సభలో లేని డిఎంకె ఎంపి పార్థిబన్‌పైనా..ఆ తరువాత ఉపసంహరణ భద్రతా వైఫల్యంపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షం తిరస్కరించిన ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో దద్దరిల్లిన ఉభయ సభలు…

భద్రతా వైఫల్యంపై చర్చకు ప్రతిపక్షాల డిమాండ్‌ .. ఉభయసభలు వాయిదా

Dec 14,2023 | 21:30

న్యూఢిల్లీ :   లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై చర్చ జరపాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష ఎంపిలు ఉభయ సభల్లోనూ గురువారం  వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. సభలోని ఇతర వ్యవహారాలను…

ఇసి వద్దకు నకిలీ ఓట్ల వ్యవహారం

Dec 14,2023 | 20:55

– వైసిపి, టిడిపి పరస్పర ఫిర్యాదు – బిజెపి కూడా.. ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రాష్ట్రంలో నకిలీ ఓట్ల వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు చేరింది. ఇప్పటికే…

మత్స్యకారులు విడుదలకు చర్యలు తీసుకోవాలి : జైశంకర్‌కి స్టాలిన్‌ లేఖ

Dec 14,2023 | 18:01

  చెన్నై : శ్రీలంక నావికాధ అధికారులు అదుపులోకి తీసుకున్న 138 మత్సకారుల బోట్లను, 45 మంది మత్స్యకారులను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖామంత్రి…