జాతీయం

  • Home
  • క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024  – JNUకి దేశంలోనే టాప్-ర్యాంక్

జాతీయం

క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024  – JNUకి దేశంలోనే టాప్-ర్యాంక్

Apr 11,2024 | 16:04

టాప్ 500లో 69 భారతీయ విశ్వవిద్యాలయాలు  ఢిల్లీ : 69 భారతీయ విశ్వవిద్యాలయాలు(యూనివర్శిటీలు) తాజాగా క్యూఎస్(Quacquarelli Symonds) వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లోకి ప్రవేశించాయి.  55 సబ్జెక్టులలో…

‘అది’ తప్ప మోదీ చేసిందేమీ లేదు : సిఎం స్టాలిన్

Apr 11,2024 | 07:50

చెన్నై : కుటుంబంలా జీవిస్తున్న భారతదేశ ప్రజలను మతం పేరుతో విభజించడం తప్ప ప్రధాని నరేంద్ర మోదీ చేసిందేమీ లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.…

జామియా మసీదులో ఈద్ ప్రార్థనలను నిలిపివేత

Apr 11,2024 | 07:39

శ్రీనగర్ : కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని జామియా మసీదులో ఈద్ ప్రార్థనలను నిలిపివేశారు. బుధవారం తెల్లవారుజామున ప్రార్థనల అనంతరం మసీదు గేట్లకు తాళాలు…

తేజస్వీ యాదవ్ ‘చేప వల’

Apr 11,2024 | 07:35

న్యూఢిల్లీ : ఎన్నికల్లో సీట్లు నిలబెట్టుకోలేక సతమతమవుతున్న బీజేపీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ‘చేప వల’లో చిక్కింది. హెలికాప్టర్ రైడ్‌లో వికాశీల్…

కర్ణాటక కమలంలో కలహాల కుంపటి

Apr 11,2024 | 04:37

 సగానికిపైగా స్థానాల్లో అసమ్మతులు  చల్లార్చేందుకు నేరుగా రంగంలోకి అమిత్‌ షా ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక బిజెపిలో కలహాల కుంపచటి రాజుకుంది.…

ఇదేనా వికసిత భారత్‌?

Apr 11,2024 | 04:30

పోషకాహార లోపంతో చిన్నారుల కుంగుబాటు  మహిళలు, పిల్లల్లో పెరుగుతున్న రక్తహీనత  ఆకలితో అల్లాడుతున్న శిశువులు  ఆహార సబ్సిడీల్లో కోత  మోడీ పాలనా వైఫల్యాలను ఎండగట్టిన ‘రిపోర్ట్‌ కార్డ్‌’…

విజేతలు తక్కువే…!

Apr 11,2024 | 04:10

పెరుగుతున్న మహిళా అభ్యర్థుల సంఖ్య  అయినా లోక్‌సభలో అడుగు పెట్టింది కొద్ది మందే  ధనబలం, కండబలాన్ని తట్టుకోవడం కష్టమవుతోందన్న నిపుణులు న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ…

సిక్కింలో ప్రాంతీయ పార్టీలదే హవా..!

Apr 11,2024 | 03:25

ఈశాన్య భారత్‌లోని అతిచిన్న రాష్ట్రాల్లో ఒకటి సిక్కిం. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 19న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీలే పోటీలో…

జనం గొంతుక వెంకటేశన్‌

Apr 11,2024 | 02:30

ఐదేళ్ల కృషితో ప్రజలకు చేరువ యువత, సాహితీ వేత్తలతోప్రత్యేక అనుబంధం కరోనా కాలంలో ప్రజల్లోనే ఉన్న నేతగా ముద్ర మదురై సిపిఎం అభ్యర్థి ప్రజాశక్తి -చెన్నై :…