జాతీయం

  • Home
  • ‘ఇండియా’లో చేరలేదు.. ఎవరికైనా మద్దతిస్తాను : కమల్‌హాసన్‌

జాతీయం

‘ఇండియా’లో చేరలేదు.. ఎవరికైనా మద్దతిస్తాను : కమల్‌హాసన్‌

Feb 21,2024 | 16:35

చెన్నై : విశ్వనటుడు కమల్‌హాసన్‌ ‘ఇండియా’ చేరికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీ మక్కల్‌ నీది మయ్యమ్‌ (ఎంఎన్‌ఎం) ఏడవ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం మీడియాతో…

ఇండియా ఫోరంలో విభేదాలను పరిష్కరిస్తాం : శరద్‌ పవార్‌

Feb 21,2024 | 17:00

ముంబయి :   ఇండియా ఫోరంలో విభేదాలను త్వరలోనే పరిష్కరిస్తామనిఎంపి, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లో సీట్ల ఒప్పందం వంటి కీలక సమస్యలను పరిష్కరించేందుకు…

ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రత.. కేంద్రం కీలక ఆదేశాలు..

Feb 21,2024 | 15:19

న్యూ ఢిల్లీ : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం కోసం ఆందోళన చేస్తున్న రైతులు.. కేంద్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించారు. బుధవారం ఉదయం 11 గంటల…

ప్రారంభమైన రైతుల ఢిల్లీ చలో యాత్ర ..

Feb 21,2024 | 11:20

న్యూఢిల్లీ  :   కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కోసం చట్టపరమైన హామీని డిమాండ్‌ చేస్తూ.. రైతుల ఢిల్లీ చలో యాత్ర బుధవారం తిరిగి ప్రారంభమైంది. శంభు సరిహద్దులో…

తీవ్ర ముప్పులో వేలాది చిత్తడి నేలలు : శ్రీ జైరాం రమేష్‌

Feb 21,2024 | 11:03

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వేలాది చిత్తడి నేలలు ప్రతిరోజూ తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయని, పర్యావరణపరంగా ఎంతో కీలకమైన చిత్తడి నేలలను రక్షించుకోవడం చాలా అవసరమని కాంగ్రెస్‌ నాయకులు,…

జమ్ములో మోడీ పర్యటన

Feb 21,2024 | 11:00

జమ్ము : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం పర్యటించారు. జమ్ములో జరిగిన ఒక సభలో వర్చువల్‌గా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దేశంలోనే అతి పొడవైన రైలు…

ఇజ్రాయిలీ నౌకలో ఆయుధాల లోడింగ్‌, అన్‌లోడింగ్‌కుకార్మికుల తిరస్క ృతి

Feb 21,2024 | 10:40

న్యూఢిల్లీ: ఇజ్రాయిల్‌కు మిలిటరీ కార్గో నౌకలోకి ఆయుధాలను లోడింగ్‌ చేసేందుకు జల రవాణా కార్మికులు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. పదకొండు ఓడరేవుల్లోని 3,500 కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాటర్‌…

యూనిక్స్‌ కుంభకోణం కేసు.. కోల్‌కతాలో సిబిఐ సోదాలు

Feb 21,2024 | 10:32

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతల ప్రమేయమున్న 2021 నాటి చిట్‌ఫండ్స్‌ కుంభకోణాల్లో (పొంజి స్కామ్స్‌)లో ఒకటైన యూనిక్స్‌ ఇన్‌ఫ్రాస్రక్చర్‌ ప్రయివేటు లిమిటెడ్‌…

రాజ్యసభకు సోనియా ఏకగ్రీవం

Feb 21,2024 | 10:26

జైపూర్‌ : రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్‌ నాయకులు సోనియాగాంధీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు. అలాగే ఇదే రాష్ట్రం నుంచి బిజెపి అభ్యర్థులు చున్నీలాల్‌…