నేను పార్టీ మారడం లేదు : మధ్యప్రదేశ్ మాజీ సిఎం కమల్నాథ్
భోపాల్ : తాను బిజెపిలో చేరడం లేదని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ తెలిపారు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు మూడు…
భోపాల్ : తాను బిజెపిలో చేరడం లేదని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ తెలిపారు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు మూడు…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : భూమిని గుర్తించే ప్రక్రియలో 1996లో టిఎన్ గోదావర్మన్ తిరుమల్పాడ్ తీర్పులో పేర్కొన్న ‘అటవీ’ నిర్వచనం ప్రకారం.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తప్పనిసరిగా…
పుదుచ్చేరి : రేషన్ షాపులను పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పుదుచ్చేరిలో రాత్రి, పగలు మొత్తం రోజంతా సిపిఎం ఆందోళన నిర్వహించింది. ఇక్కడి కొక్కు పార్క్ వద్ద…
న్యూఢిల్లీ : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై క్రిమినల్ కార్యకలాపాలు చేపట్టకుండా సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. పాలక పక్షానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన సాగించడమనేది…
సుప్రీం కోర్టు ఎలక్టోరల్ బాండ్ల తీర్పుపై మోడీ అక్కసు న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం తన అక్కసునంతా…
న్యూఢిల్లీ : తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ‘నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్సిపి) – శరద్చంద్ర పవార్’ పేరును ఉపయోగించుకోవచ్చునని శరద్ పవార్ గ్రూపునకు సుప్రీంకోర్టు సోమవారం…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రుణ పరిమితిలో కోతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన ఒరిజినల్ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటేనే ఎక్కువ రుణాలు తీసుకునేందుకు అనుమతిస్తామన్న కేంద్ర ప్రభుత్వ షరతును…
ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలపై నిషేధం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక, ఉద్యోగ సంఘాలు లక్నో : హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో అన్నదాతల ఆందోళనల నేపథ్యంలో నిరసనలపై…
రేపు ఎన్డిఎ ఎంపిల నియోజకవర్గాల్లో నిరసనలు సంయుక్త కిసాన్ మోర్ఛా పిలుపు ఐదు పంటలు, ఐదేళ్ల కాంట్రాక్టు ఎంఎస్పికి తిరస్కరణ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతాంగ సమస్యలను…