195 మందితో బీజేపీ లోక్సభ అభ్యర్ధుల తొలి జాబితా
ఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను బీజేపీ శనివారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వారణాసి…
ఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను బీజేపీ శనివారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వారణాసి…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రైతులకు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కు చట్టపరమైన హామీ, దేశవ్యాప్తంగా కులగణన, ప్రాధాన్యతా క్రమంలో ప్రభుత్వ ఖాళీల భర్తీ 2024 లోక్సభ…
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బిజెపి అభ్యర్థికి…
న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా కూడా గౌతం గంభీర్ బాట పట్టారు. క్రికెట్పై ఫోకస్ పెట్టేందుకు తనను రాజకీయాల నుంచి తప్పించాలని గంభీర్ బిజెపి…
పశ్చిమబెంగాల్ : పశ్చిమబెంగాల్లో అధికారంలో ఉన్న టిఎంసి (తృణమూల్ కాంగ్రెస్) అవినీతిపై ప్రధాని మోడీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో 42 సీట్లను గెలిచే…
ముంబై: ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ అజామ్ ఛీమా మఅతి చెందినట్లు సమాచారం. పాకిస్థాన్లోని ఫైసలాబాద్లో గుండెపోటుతో ఆయన మరణించినట్లు…
బెంగళూరు : బెంగళూరులో రామేశ్వరం కేఫ్లో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ పేలుడుకి పాల్పడిన అనుమానితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.…
రాంచీ: జార్కండ్లో దారుణం చోటు చేసుకుంద. భర్తతో కలిసి జార్కండ్ పర్యటనకు వచ్చిన స్పెయిన్ దేశానికి చెందిన యువతిపై 10 మంది దుండగులు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు.…
ఢిల్లీ : టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రాజకీయాల నుంచి వైదొలగి క్రికెట్కు సంబంధించిన వ్యవహారాలపై దృష్టి సారించాలని…