జాతీయం

  • Home
  • మాజీ ఐపిఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌కు 20 ఏళ్ల జైలు

జాతీయం

మాజీ ఐపిఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌కు 20 ఏళ్ల జైలు

Mar 28,2024 | 23:43

గాంధీనగర్‌ : 1996లో ఒక న్యాయవాదిని డ్రగ్స్‌ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన కేసులో మాజీ ఐపిఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌కు గుజరాజ్‌లోని సెషన్స్‌ కోర్టు గురువారం 20…

ఎన్నికల బహిష్కరణ- కుకీ సంఘాల నిర్ణయం

Mar 28,2024 | 23:40

కోల్‌కతా : త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలని పలు కుకీ యువజన, మహిళా సంఘాలు నిర్ణయించాయి. మణిపూర్‌లో సుమారు ఏడాదిగా తమపై సాగుతున్న హింసాకాండకు వ్యతిరేకంగా…

West Bengal : బిజెపి నేత దిలీప్‌ ఘోష్‌పై ఎఫ్‌ఐఆర్‌

Mar 28,2024 | 17:08

కోల్‌కతా :    పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను బిజెపి నేత దిలీప్‌ ఘోష్‌పై దుర్గాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఎఫ్‌ఐఆర్‌…

బిజెపిపై పోరులో అగ్రభాగాన వామపక్షాలు

Mar 28,2024 | 16:18

ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తాం పిటిఐ ఇంటర్వ్యూలో సీతారాం ఏచూరి న్యూఢిల్లీ : లోక్‌సభలో సంఖ్యాబలం తగ్గిందా పెరిగిందా అన్నదాంతో నిమిత్తం లేకుండా బిజెపిపై పోరుకు ఎజెండాను…

Delhi High Court : కేజ్రీవాల్‌కి ఊరట

Mar 28,2024 | 16:31

న్యూఢిల్లీ :   ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కి ఊరట లభించింది. ఇడి కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలంటూ దాఖలైన పిల్‌ను ఢిల్లీ…

సిజెఐకి లేఖ రాసిన 600 మంది న్యాయవాదుల బృందం

Mar 28,2024 | 17:43

న్యూఢిల్లీ :   స్వార్థ ప్రయోజనాలతో కూడిన  రాజకీయ  మూకలు న్యాయవ్యవ్యస్థపై ఒత్తిడి తీసుకువస్తున్నారని సుమారు 600 మంది న్యాయవాదులు బృందం సిజెఐ డి.వై చంద్రచూడ్‌కి లేఖ రాసింది.…

Varun Gandhi : చివరి శ్వాస వరకు ఇక్కడి ప్రజలతో కొనసాగుతా

Mar 28,2024 | 14:14

న్యూఢిల్లీ :    చివరి శ్వాస వరకు పిల్‌భిత్‌ నియోజకవర్గంలోని ప్రజలతో తన బంధం కొనసాగుతుందని బిజెపి ఎంపి వరుణ్‌ గాంధీ పేర్కొన్నారు. తనకు బిజెపి లోక్‌సభ…

Manipur : ఈస్టర్‌ డే సెలవును రద్దు చేసిన బిజెపి ప్రభుత్వం

Mar 28,2024 | 12:52

ఇంఫాల్‌ :   మణిపూర్‌లో శని, ఆదివారాలను పనిదినాలుగా ప్రకటిస్తూ బిజెపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర గవర్నర్‌ అనసూయ ఉయికే డిప్యూటీ సెక్రటరీ (జిఎడి) గురువారం…

ED summons : విచారణను దాటవేసిన మొయిత్రా

Mar 28,2024 | 12:20

కోల్‌కతా :   ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లను టిఎంసి నేత మహువా మొయిత్రా దాటవేశారు. లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన కృష్ణానగర్‌ నియోజకవర్గంలో గురువారం చేపట్టనున్న ఎన్నికల ప్రదర్శనలో…