ఖర్గేతో భేటీ అయిన ఆప్ నేత సంజయ్ సింగ్
న్యూఢిల్లీ : ఆప్ నేత సంజయ్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. ఆదివారం ఖర్గే నివాసానికి చేరుకున్న ఆయన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. …
న్యూఢిల్లీ : ఆప్ నేత సంజయ్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. ఆదివారం ఖర్గే నివాసానికి చేరుకున్న ఆయన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. …
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. ఢిల్లీలోని ద్వారక ఏరియాలోగల ఓ ప్రైవేట్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. ఆదివారం…
న్యూఢిల్లీ : దేశీయంగా అభివృద్ధి చేసిన ‘మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్’ (ఎంపిఎటిజిఎం)ను భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. దీంతో సైన్యంలోకి…
ఎంఇఐఎల్పై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు 10 మంది అధికార్లపై కూడా.. రూ.78 లక్షల ముడుపులు..! రూ.315 కోట్ల అవినీతి.. బిల్లుల క్లియరెన్స్కు తప్పుడు మార్గాలు ఎలక్ట్రోల్ బాండ్ల…
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు ‘సంకల్ప పత్రం’ పేరుతో బిజెపి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధాన మంత్రి మోడి, ఆ పార్టీ జాతీయ…
ముంబయి : ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటి వద్ద ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ముంబయిలో సల్మాన్ నివాసముండే బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ…
న్యూ ఢిల్లీ :ఆప్ నాయకులు సంజయ్ సింగ్కు సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు బృందాకరత్, పార్టీ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి కెఎం తివారీ శనివారం సంఘీభావం తెలియజేశారు. మోడీ…
చెన్నై : తమిళనాడులో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా వామపక్ష అభ్యర్థుల, ఇండియా వేదిక అభ్యర్థుల విజయం కోసం విస్తృత…
గత ఐదేళ్లలో 15 శాతం పెరిగిన అవినీతి సిఎస్డిఎన్-లోక్నీతి ప్రీ పోల్ సర్వే వెల్లడి ఎలక్షన్ డెస్క్ :యుపిఎ ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగిపోయిందని, అవినీతిని అంతమొందించడమే…