అనంత్నాగ్ ఎన్నిక వాయిదాపై విమర్శల వెల్లువ
ఓటింగ్ సరళిని మార్చేందుకే .. : ముఫ్తీ, ఒమర్ ఇసి విశ్వసనీయతనే దెబ్బ తీస్తుంది : సిపిఎం శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్లోని అనంత్నాగ్-రాజౌరీ లోక్సభ స్థానం ఎన్నికను…
ఓటింగ్ సరళిని మార్చేందుకే .. : ముఫ్తీ, ఒమర్ ఇసి విశ్వసనీయతనే దెబ్బ తీస్తుంది : సిపిఎం శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్లోని అనంత్నాగ్-రాజౌరీ లోక్సభ స్థానం ఎన్నికను…
దిస్పూర్ : మోడీ సర్కార్ ప్రజా సమస్యల్ని విస్మరించి సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తోందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు. అసోంలోని దుబ్రిలో బుధవారం జరిగిన ఎన్నికల…
ముర్షిదాబాద్ : ముర్షిదాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి, సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు ఎమ్డి సలీంకు మద్దతుగా జలంగి గ్రామంలోని బాగ్వారా విద్యాలయ మైదానంలో జరిగిన…
ప్రబీర్కు ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేదు నిరసనకారులకు డబ్బు పంచలేదు విమర్శిస్తే భారత్ వ్యతిరేకత అంటున్నారు ఢిల్లీ పోలీసుల చార్జిషీటుపై ‘న్యూస్క్లిక్’ వివరణ న్యూఢిల్లీ : పోర్టల్…
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సింబల్ లోడింగ్ యూనిట్ల (ఎస్ఎల్యు) నిర్వహణ, స్టోరేజికి సంబంధించి వివరణాత్మక ప్రోటోకాల్ను భారత ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. ఎస్ఎల్యు…
మోడీ సర్కార్ కార్మిక వ్యతిరేకి : ప్రకాష్ కరత్ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా సిపిఎం కేంద్ర కార్యాలయం (ఎకెజి భవన్)లో…
ప్రధాన మీడియాలోనూ కానరాని కథనాలు స్వదేశం తీసుకొచ్చేందుకు సహకరించండి : ప్రధానికి సిద్ధరామయ్య లేఖ న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సమయంలో కర్ణాటకలో బిజెపి భాగస్వామ్య పక్షమైన…
గుజరాత్ ప్రచారంలో కాంగ్రెస్కు మోడీ డిమాండ్ గాంధీనగర్ : ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించబోమని ప్రజలకు రాసి ఇవ్వాలని కాంగ్రెస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిమాండ్ చేశారు. భారత…
దక్షిణాసియా: ఈ ఏడాది దక్షిణాసియాలో వానలే వానలు కురుస్తాయని సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్ లుక్ ఫోరం (ఎస్ఎఎస్సివోఎఫ్) తెలిపింది. నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా…