దిగజారిన ‘పారదర్శక’ సూచిక
8 స్థానాలు పడిపోయిన భారత్ ర్యాంక్ కనుమరుగవుతున్నపౌర స్వేచ్ఛ ప్రాథమిక హక్కులకు విఘాతం ప్రపంచ అవినీతి సూచిక వెల్లడి న్యూఢిల్లీ : 2022తో పోలిస్తే పారదర్శకత విషయంలో…
8 స్థానాలు పడిపోయిన భారత్ ర్యాంక్ కనుమరుగవుతున్నపౌర స్వేచ్ఛ ప్రాథమిక హక్కులకు విఘాతం ప్రపంచ అవినీతి సూచిక వెల్లడి న్యూఢిల్లీ : 2022తో పోలిస్తే పారదర్శకత విషయంలో…
రాజ్యసభలో ఆప్ ఎంపి స్వాతి మలివాల్కు ఎదురైన ఘటన ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అన్నందుకు ఒక రాజ్యసభ సభ్యురాలిని రెండోసారి ప్రమాణ స్వీకారం చేయించారు.…
ఓటాన్ ఆకౌంట్ సందర్భంగా ఎస్కెఎం డిమాండ్ న్యూఢిల్లీ : గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఓటాన్ ఆకౌంట్లో అన్ని పంటలకు సిటు ప్లస్ 50శాతంతో కనీస మద్దతు ధరను…
మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్లోని దిండోరి జిల్లాలో గురువారం తెల్లవారుజామున పికప్ వాహనం బోల్తా పడడంతో 14 మంది మృతి చెందగా, 20 మంది గాయపడ్డారని పోలీసు అధికారి తెలిపారు. బద్జార్…
ఇది తృణమూల్ పనే : మండిపడిన కాంగ్రెస్ కొల్కతా : పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కారుపై బుధవారం రాళ్ల దాడి జరిగింది.…
శ్రీనగర్ : జమ్ము కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్ (ఎంసిజెకె)లోని రెండు సంస్థలపై బుధవారం కేంద్రం వేటు వేసింది. అబ్దుల్ ఘనీ భట్, గులాం నబీ సుమ్జీల నేతృత్వంలోని…
న్యూఢిల్లీ : ‘పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్…
ముంబయి : ప్రధాని మోడీ హయాంలో పార్లమెంటు సమావేశాల నిర్వహణ తీరుపై మహారాష్ట్రకు చెందిన శివసేన (యుటిబి) నేత, ఎంపి సంజయ్ రౌత్ మండిపడ్డారు. గురువారం ఆయన…
దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రధాన సమస్యల గురించి ప్రస్తావన లేదు సిపిఎం పార్లమెంటరీ పార్టీ నేత ఎలమరం కరీం విమర్శలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బుధవారం పార్లమెంట్…