జాతీయం

  • Home
  • దిగజారిన ‘పారదర్శక’ సూచిక

జాతీయం

దిగజారిన ‘పారదర్శక’ సూచిక

Feb 1,2024 | 09:01

8 స్థానాలు పడిపోయిన భారత్‌ ర్యాంక్‌  కనుమరుగవుతున్నపౌర స్వేచ్ఛ ప్రాథమిక హక్కులకు విఘాతం ప్రపంచ అవినీతి సూచిక వెల్లడి న్యూఢిల్లీ : 2022తో పోలిస్తే పారదర్శకత విషయంలో…

‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అన్నందుకు మరోసారి ప్రమాణ స్వీకారం

Feb 1,2024 | 08:28

రాజ్యసభలో ఆప్‌ ఎంపి స్వాతి మలివాల్‌కు ఎదురైన ఘటన ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అన్నందుకు ఒక రాజ్యసభ సభ్యురాలిని రెండోసారి ప్రమాణ స్వీకారం చేయించారు.…

రైతులకు కనీస మద్దతు ధరను ప్రకటించాలి 

Feb 1,2024 | 08:25

ఓటాన్‌ ఆకౌంట్‌ సందర్భంగా ఎస్‌కెఎం డిమాండ్‌ న్యూఢిల్లీ : గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ఓటాన్‌ ఆకౌంట్‌లో అన్ని పంటలకు సిటు ప్లస్‌ 50శాతంతో కనీస మద్దతు ధరను…

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – 14 మంది మృతి

Mar 1,2024 | 08:22

మధ్యప్రదేశ్‌ : మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో గురువారం తెల్లవారుజామున పికప్ వాహనం బోల్తా పడడంతో 14 మంది మృతి చెందగా, 20 మంది గాయపడ్డారని పోలీసు అధికారి తెలిపారు. బద్జార్…

బెంగాల్‌లో రాహుల్‌ కారుపై రాళ్ల దాడి 

Feb 1,2024 | 08:22

ఇది తృణమూల్‌ పనే : మండిపడిన కాంగ్రెస్‌ కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రయాణిస్తున్న కారుపై బుధవారం రాళ్ల దాడి జరిగింది.…

జమ్ముకాశ్మీర్‌ ముస్లిం కాన్ఫరెన్స్‌లోని రెండు సంస్థలపై కేంద్రం వేటు

Mar 1,2024 | 08:22

 శ్రీనగర్‌ :   జమ్ము కాశ్మీర్‌ ముస్లిం కాన్ఫరెన్స్‌ (ఎంసిజెకె)లోని రెండు సంస్థలపై బుధవారం కేంద్రం వేటు వేసింది. అబ్దుల్‌ ఘనీ భట్‌, గులాం నబీ సుమ్జీల నేతృత్వంలోని…

సోలార్‌ పథకాన్ని ఆమోదించిన కేంద్రం

Mar 1,2024 | 08:19

న్యూఢిల్లీ  :    ‘పిఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలి యోజన’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్‌…

పార్లమెంటు సమావేశాల తీరుపై సంజయ్ రౌత్‌ అసహనం

Mar 1,2024 | 08:20

ముంబయి : ప్రధాని మోడీ హయాంలో పార్లమెంటు సమావేశాల నిర్వహణ  తీరుపై మహారాష్ట్రకు చెందిన శివసేన (యుటిబి) నేత, ఎంపి సంజయ్  రౌత్‌ మండిపడ్డారు. గురువారం ఆయన…

రాష్ట్రపతి ప్రసంగం అబద్ధాల పుట్ట 

Feb 1,2024 | 08:17

దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రధాన సమస్యల గురించి ప్రస్తావన లేదు సిపిఎం పార్లమెంటరీ పార్టీ నేత ఎలమరం కరీం విమర్శలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బుధవారం పార్లమెంట్‌…