జాతీయం

  • Home
  • గుండెపోటుతో ప్రిసైడింగ్‌ అధికారి మృతి

జాతీయం

గుండెపోటుతో ప్రిసైడింగ్‌ అధికారి మృతి

May 13,2024 | 09:22

బీహార్‌ : బీహార్‌లో లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌ వేళ… ముంగేర్‌లోని చకాసిం ఇబ్రహీం శంకర్‌పూర్‌ మిడిల్‌ స్కూల్‌లోని బూత్‌ నంబర్‌ 210లో విషాదం జరిగింది.…

ఎపిలో రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనండి : ప్రధాని మోడి

May 13,2024 | 08:46

న్యూఢిల్లీ : అసెంబ్లీ సహా లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి పిలుపునిచ్చారు. ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు…

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఆందోళనల హోరు

May 13,2024 | 07:33

– ఉక్కుపాదంతో అణిచేస్తున్న పోలీసులు శ్రీనగర్‌ : ద్రవ్యోల్బణం, అధిక పన్నులు, విద్యుత్‌ కొరతను వ్యతిరేకిస్తూ పాక్‌ ఆక్రమిత కాశ్మీరీ (పిఒకె)లో ప్రజాందోళనలు మిన్నంటుతున్నాయి. కొద్ది రోజులగా…

ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా : కేజ్రీవాల్‌

May 13,2024 | 07:32

10 గ్యారంటీలను ప్రకటించిన కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ‘దేశానికి 10 గ్యారంటీలు’ను ఆదివారం ప్రకటించారు.…

ప్రముఖ జర్నలిస్టు బిపిన్‌ చంద్రన్‌ హఠాన్మరణం

May 13,2024 | 07:28

న్యూఢిల్లీ/తిరువనంతపురం : ప్రముఖ జర్నలిస్టు, సిపిఎం సోషల్‌ మీడియా విభాగం కార్యకర్త బిపిన్‌ చంద్రన్‌ (50) ఆదివారం హఠాన్మరణం చెందారు. బిపిన్‌ సిపిఎం మాజీ పొలిట్‌బ్యూరో సభ్యులు…

10 రాష్ట్రాలు 96 లోకసభ స్థానాలు.. నేడు నాలుగో విడతకు సర్వం సిద్ధం

May 13,2024 | 07:38

ఎపిలో 175, ఒరిస్సాలో 28 అసెంబ్లీ సీట్లకూ 17.7 కోట్ల ఓటర్లు 1.92 లక్షలు పొలింగ్‌ కేంద్రాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సోమవారం నాలుగో విడత పోలింగ్‌…

భారత్‌ పేద దేశమే

May 13,2024 | 07:28

– మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినా పరిస్థితి మారదు – 140 కోట్ల జనాభా కారణంగానే మనది పెద్ద ఆర్థిక వ్యవస్థ – అంతే తప్పితే…

ఢిల్లీలో ఆసుపత్రులకు బాంబు బెదిరింపు

May 13,2024 | 07:25

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో మళ్లీ కలకలం రేగింది. కొద్ది రోజులుగా బాంబు బెదిరింపు మెయిల్స్‌ ఢిల్లీలో అలజడి రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా…

ఇసి తీరుపై ఇఎఎస్‌ శర్మ ఆందోళన

May 13,2024 | 07:15

న్యూఢిల్లీ : భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 ప్రకారం ఎన్నికల సంఘం తన ఆదేశాన్ని తానే ప్రాథమికంగా విస్మరించిందని భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇఎఎస్‌ శర్మ…