జాతీయం

  • Home
  • కేజ్రీవాల్‌ బెయిల్‌తో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం : విజయన్‌

జాతీయం

కేజ్రీవాల్‌ బెయిల్‌తో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం : విజయన్‌

May 10,2024 | 18:14

తిరువనంతపురం :   సుప్రీంకోర్టు తీర్పు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు జూన్‌…

Priyanka Gandhi : భారత్‌లో ఎన్నికలైతే.. పాకిస్థాన్‌ గురించి చర్చలెందుకు

May 10,2024 | 17:37

అమేథీ  :  భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు పాకిస్థాన్‌ గురించి ఎందుకు చర్చిస్తున్నామని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం రేటు 45 ఏళ్ల…

మోడీ దేశానికి ప్రధాని కాలేరు : రాహుల్‌ గాంధీ

May 10,2024 | 16:05

లక్నో :  నరేంద్ర  మోడీ దేశానికి ప్రధాని కాలేరని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు.  ఉత్తరప్రదేశ్‌లో ఇండియా బ్లాక్‌ తుఫాన్‌ సృష్టిస్తుందని అన్నారు. సమాజ్‌…

ఎపిలో వెంటనే అక్రమ ఇసుక తవ్వకాలను ఆపండి : సుప్రీం

May 10,2024 | 12:25

న్యూఢిల్లీ : ఎపిలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే ఆపేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెంటనే మైనింగ్‌ జరిగే ప్రదేశానికి వెళ్లి అక్కడి…

ముస్లిం కమ్యూనిటీపై విషం చిమ్ముతున్న బిజెపి .. అక్బర్‌పూర్‌ పేరు మార్పు

May 10,2024 | 12:21

లక్నో :     దేశవ్యాప్తంగా ముస్లిం కమ్యూనిటీపై విషం చిమ్ముతున్న బిజెపి ప్రభుత్వం.. తాజాగా యుపిలో మరో నగరం పేరు మార్చేందుకు సిద్ధమైంది. అంబేద్కర్‌ నగర్‌ జిల్లాలోని…

డ్రైవర్‌ నిద్రమత్తుకు ముగ్గురు కార్మికులు మృతి – 33మందికి గాయాలు

May 10,2024 | 11:52

లఖింపూర్‌ (పిలిభిత్‌) : డ్రైవర్‌ నిద్రమత్తు ముగ్గురు కార్మికులను బలి తీసుకుంది. ఇటుకబట్టీలో పనిచేసే కూలీలు పిలిభిత్‌లో శుక్రవారం తెల్లవారుజామున మొరాదాబాద్‌ నుండి లఖింపూర్‌ ఖేరీకి వాహనంలో…

కోడ్‌ ఉల్లంఘనలపై చర్యలేవి ?

May 10,2024 | 08:44

-పాలకపక్షంపై ఈగ వాలనివ్వదు – ఇసి పనితీరుపై సడలుతున్న విశ్వాసం – ఇ-మెయిల్‌కూ స్పందన ఉండదు న్యూఢిల్లీ : ఎన్నికల కమిషన్‌ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎన్నికల…

చిరంజీవికి పద్మ అవార్డు అందజేత

May 10,2024 | 08:32

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పద్మ విభూషణ్‌ అవార్డు అందుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం 132 మందికి…

Liquor policy case: కేజ్రీవాల్‌ బెయిల్‌పై నేడు ఆదేశాలు

May 10,2024 | 08:30

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. అయితే మద్యం కేసుకు సంబంధించి.. మనీ ల్యాండరింగ్‌ కేసులో…