జాతీయం

  • Home
  • జైలులో చిత్రహింసలు పెట్టారు : నాగపూర్‌ జైలులో అనుభవాలపై ప్రొ. సాయిబాబా

జాతీయం

జైలులో చిత్రహింసలు పెట్టారు : నాగపూర్‌ జైలులో అనుభవాలపై ప్రొ. సాయిబాబా

Mar 10,2024 | 08:44

న్యూఢిల్లీ : ‘పోలియో కారణం గా కాళ్లు చచ్చుబడి పోవడంతో చిన్నప్పుడు మా అమ్మే నన్ను స్కూలుకు తీసుకెళ్లింది. ఆ తల్లి జబ్బు చేసి చనిపోయినప్పుడు కడసారి…

బోరుబావిలో పడిపోయిన చిన్నారి

Mar 10,2024 | 11:37

న్యూఢిల్లీ : ప్రమాదవశాత్తూ బోరుబావిలో చిన్నారి పడిపోయిన ఘటన ఆదివారం ఢిల్లీ జల్‌బోర్డు ప్లాంటులో జరిగింది. ఢిల్లీ కేశోపూర్‌ మండిలోని 40 ఫీట్ల బోరుబావిలో ఈ ఘోర…

కేరళ రుణాలకు మళ్లీ మోకాలడ్డిన కేంద్రం

Mar 10,2024 | 08:24

రూ.19,370 కోట్ల రుణ అభ్యర్థనకు తిరస్కరణ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేరళకు కేంద్ర ప్రభుత్వం మరోసారి మోకాలడ్డింది. రుణం కోసం కేరళ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. ఢిల్లీలో…

పరస్పర సోదర భావంతోనే సమానత్వం సాధ్యం – సిజెఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

Mar 9,2024 | 21:53

జైపూర్‌ : దేశంలో సమానత్వం నెలకొనాలన్నా, కొనసాగాలన్నా ప్రజల మధ్య పరస్పర సోదర భావం నెలకొనడం చాలా అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ ఉద్ఘాటించారు.…

కేంద్ర ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ రాజీనామా

Mar 9,2024 | 22:05

– వెనువెంటనే రాష్ట్రపతి ఆమోదం – ఇక ఏకసభ్య ఎన్నికల కమిషన్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ కీలక నిర్ణయాన్ని…

తమిళనాడులో సీట్ల సర్దుబాటు ఖరారు

Mar 9,2024 | 20:57

– పుదుచ్చేరి సహా 10 స్థానాలు కాంగ్రెస్‌కు – సిపిఎం, సిపిఐ, విసికె రెండేసి స్థానాలు – ‘ఇండియా’ ఫోరానికి కమల్‌ పార్టీ మద్దతు చెన్నయ్ :…

బిజెపికి 5 పార్లమెంటు.. 6 అసెంబ్లీ స్థానాలు

Mar 9,2024 | 21:22

-అమిత్‌ షా, నడ్డాతో చంద్రబాబు, పవన్‌ చర్చలు – మోడీ నేతృత్వంలో టిడిపి, జనసేన పనిచేస్తాయన్న బిజెపి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ప్రత్యేక హోదా మొదలుకొని అన్నింటా ఆంధ్రప్రదేశ్‌ను…

జమ్మూ కాశ్మీర్‌లో లోక్‌సభ ఎలక్షన్‌ డేట్స్‌ అనౌన్స్‌ చేసే అవకాశముందా?

Mar 9,2024 | 18:59

న్యూఢిల్లీ : కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ అండ్‌ కాశ్మీర్‌లో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించుకోవచ్చో అంచనా వేయడానికి భారత ఎన్నికల సంఘం అధికారులు సోమవారం నుంచి బుధవారం వరకు…

రామేశ్వరం పేలుడు ఘటన అనుమానితుని ఫొటోలను రిలీజ్‌ చేసిన ఎన్‌ఐఎ

Mar 9,2024 | 18:06

బెంగళూరు : బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1వ తేదీన మధ్యాహ్నం బాంబ్‌ బ్లాస్ట్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.…